మిస్టర్ కూల్.. మాజీ టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ లో విజేతగా నిలిపాడు. అద్బుతమైన ఆటతీరు మరియు అద్బుత కెప్టెన్సీతో జట్టుకు ఏకంగా నాలుగు సార్లు విజయాన్ని తెచ్చి పెట్టిన ధోనీ కి ఇదే చివరి ఐపీఎల్ అవ్వడం అభిమానులు అందరికి కూడా బాధాకర విషయం. ఈ సమయంలో ఆయన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందుతోంది. అదేంటి అంటే ధోనీ భార్య సాక్షి రెండవ బిడ్డకు జన్మనివ్వబోతుంది.
జాతీయ మీడియా కథనాలను బట్టి చూస్తుంటే సాక్షి ప్రస్తుతం నాల్గవ నెల గర్బవతి అంటూ సమాచారం అందుతోంది. ఆమె ఇటీవల ఫైనల్ మ్యాచ్ లో ధోనీ టీమ్ గెలిచిన తర్వాత స్టేడియంలో కనిపించింది. ఆ సమయంలో సాక్షి కాస్త లావుగా కనిపించింది. అందుకే ఆమె తల్లి కాబోతుందని చాలా మంది నిర్ధారణకు వచ్చారు. ధోనీ మళ్లీ తండ్రి కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ గా ఆటగాడిగా జట్టుకు దూరం అయినా మెంటర్ గా జట్టుతో పాటే ఉండే అవకాశం బీసీసీఐ ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ ఆడబోతున్న టీం ఇండియాకు ధోనీ మెంటర్ గా ఉండబోతున్నాడు.
An easy tactic is the fact that when you choose the four-wheels
combo, there’s lowest potential for obtaining the goldmine.
846321 284636I admire your function , regards for all of the useful weblog posts. 437421
975758 638348I genuinely prize your function , Fantastic post. 43784
Keep up the amazing work !! Lovin’ it! [url=http://www.samwootech.kr/bbs/board.php?bo_table=free&wr_id=111528]etodolac en ligne sans prescription[/url]