Switch to English

విశాఖ ల్యాండ్ స్కామ్: వైసీపీ నేత మోసపోవడమేంటి చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

అధికార పార్టీకి చెందిన నాయకుడాయన.. పైగా, సీనియర్ నేత. అందునా ఓ ప్రజా ప్రతినిథి. 100 కోట్ల రూపాయల విలువైన భూమి, తక్కువ ధరకే వచ్చేస్తుందని ఎవరో చెబితే నమ్మేశారట. చివరికి మోసపోయారట. విదేశాల్లో వున్న ఓ వ్యక్తికి చెందిన భూమి అది. దాని మార్కెట్ విలువ 100 కోట్లు. చాలా తక్కువ ధరకు దాన్ని ఓ వ్యక్తి అమ్మేందుకు ప్రయత్నించారు. వ్యవహారం దాదాపుగా సజావుగానే సాగిపోయింది. ఇంతలో విషయం సదరు ఎన్నారైకి తెలిసేసరికి, కథ మొత్తం మారిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులైతే పోలీసులకు చిక్కారు. అక్రమార్కులకు సహకరించిన ఓ అధికారిని కూడా సస్పెండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అసలు కథ ఇప్పుడే మొదలైంది. సదరు వైసీపీ నేత పట్ల ‘సింపతీ’ వచ్చేలా మీడియాలో కథనాలు షురూ అయ్యాయి. అయినా, రాజకీయ నాయకులు మోసపోవడమేంటి.? అందునా, అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిథి మోసపోవడమేంటి.? ఈ ప్రశ్న ఇప్పుడు విశాఖ వాసుల మెదళ్ళను తొలిచేస్తోంది. సదరు ప్రజా ప్రతినిథిపై గతంలో ఏమన్నా కేసులున్నాయా.? బ్యాడ్ ట్రాక్ రికార్డ్ వుందా.? అన్నది వేరే చర్చ.

విశాఖ సహా ఉత్తరాంధ్ర వ్యవహారాల్ని చక్కబెడుతున్న ఓ వైసీపీ ముఖ్య నేత దృష్టికి వెళ్ళకుండా ఆ ప్రాంతంలో ఇంత పెద్ద ‘డీల్’ జరిగిందని ఎలా అనుకోగలం.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. ‘అదీ నిజమే సుమీ..’ అని విశాఖ వాసులు చర్చించుకుంటున్నారు. తక్కువ ధరకి సదరు భూమిని కొట్టేద్దామని అధికార పార్టీ నాయకులు ప్లాన్ చేస్తే, దానికి సదరు ఎన్నారై చెక్ పెట్టారంటూ కొత్త వాదన తెరపైకొచ్చింది.

కేసు తమ మీదకు రాకుండా ‘సింపతీ’ డ్రామాకి వైసీపీ నేత తెరలేపారట. ఇది నిజమేనా.? రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ మాత్రమేనా.? ‘మా హయాంలో అక్రమార్కుల ఆటలు సాగనివ్వం..’ అని వైసీపీ ముఖ్య నేతలు, మంత్రులు.. వీలు చిక్కినప్పుడల్లా చెబుతున్నారు కదా.? మరి వైసీపీ ప్రజా ప్రతినిథి మోసపోయే పరిస్థితి ఎందుకొచ్చింది.? ఇది వైసీపీ పాలన తాలూకు అసమర్థత అనుకోవచ్చా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...