Switch to English

‘బ్లాక్ ఫంగస్’ చాలా డేంజర్..! ఒకరి నుంచి మరొకరికి సోకదు..!! కానీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ ఊపిరి తీసుకోనివ్వడంలేదంటే.. కొత్తగా వచ్చిన ‘బ్లాక్ ఫంగస్’ నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్ ప్రాంతంలో కరోనా సోకి తగ్గినవారిలో ఈ ఫంగస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకరి నుంచి మరొకరికి సోకకపోవడమే కాస్త ఊరట. కానీ.. ఈ ఫంగస్ సోకి ఇప్పటికే పదుల సంఖ్యలో కంటి చూపు పోయినవారు ఉన్నారు. అహ్మదాబాద్ లో ఈ తరహా కేసులు పెరగడంతో కొత్త వార్డులు పెట్టారు. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది.

బ్లాక్ ఫంగస్ వాతావరణంలో సహజంగా ఉండే మ్యూకోవర్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. అరుదుగా మనుషులకు సోకే ఈ ఫంగస్ ఎక్కువగా.. కరోనా నుంచి కోలుకున్నవారిపై పంజా విసురుతోంది. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు ఎక్కువగా స్టెరాయిడ్స్ పై ఆధారపడిన వారిపై, అవయువాల మార్పిడి, ఐసీయూలో చికిత్స తసుకున్నవారిపై.. వారి ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరి అటాక్ చేస్తోందని తెలుస్తోంది. ఈ సమస్య రోజురోజుకీ ఎక్కువవుతూండటంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

గుర్తించేది ఇలా..

బ్లాక్ ఫంగస్ బాధితుల్లో ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి రక్తపు జీరలు, ముక్కు నల్లబడటం, దవడ ఎముక నొప్పి, ఒళ్లు నొప్పి, పార్శ్వ నొప్పి, పంటి నొప్పి, పళ్లు కదలడం, ముఖం వాయటం, కళ్లు నొప్పి, చూపు మందగించడం, జ్వరం, చర్మం పాలిపోవడం, గుండెనొప్పి, శ్వాసకోశ ఇబ్బంది వస్తాయి.

ఏం చేయాలి..

వీటిలో ఏ లక్షణం కనిపించినా అలక్ష్యం చేయకూడదు. ఫంగస్ వచ్చిందని అనిపిస్తే డాక్టరును వెంటనే సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా కేఓహెచ్ స్టెయినింగ్ అండ్ మైక్రోస్కోపీ తదితర పరీక్షలు చేయించాలి.

నివారణ చర్యలు..

ఈ సమస్యను నిరోధించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. బహిరంగ ప్రదేశాలు, దుమ్ము ధూళి ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శరీరం మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి.. చేతికి గ్లోవ్స్, కాళ్లకు సాక్స్ తో సహా.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...