Switch to English

ప్రళయమేనట.. స్పీకర్‌ తమ్మినేని మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘జగన్‌ మౌనం బద్ధలైతే ప్రళయమే..’ అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఏ ఉద్దేశ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా, అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలుగానే వీటిని పరిగణించాల్సి వస్తుంది.

ఓ సాదా సీదా రాజకీయ నాయకుడు ఇలాంటి మాటలు అంటేనే, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి వుంటుంది. అలాంటిది, స్పీకర్‌ పదవిలో వున్న తమ్మినేని సీతారాం, న్యాయ వ్యవస్థ విషయంలో ఇంతలా సంయమనం కోల్పోవడమా.? జగన్‌ మెప్పు కోసం మరీ ఇంతలా తన స్థాయిని తమ్మినేని సీతారాం దిగజార్చేసుకోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అధికారంలో వున్నోళ్ళు రాజ్యాంగానికి లోబడి చేసే చట్టాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద వుంటుంది. సమాజంలో ఏ పౌరుడైనా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తే, న్యాయస్థానాలు ఆయా పిటిషన్లను స్వీకరించకుండా వుంటాయా.? చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవాలా.? ‘అధికారం మా చేతుల్లో వుంది.. మేం ఏమైనా చేస్తాం..’ అంటే, న్యాయ వ్యవస్థ ఎలా ఊరుకుంటుంది.? ఛాన్సే లేదు.

ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా అధికార పార్టీ నేతలు వ్యవహరించడమే కాదు, న్యాయ వ్యవస్థపైనే దాడికి దిగుతున్నారు. ఒక వ్యక్తి మౌనం బద్ధలైతే ప్రళయం వచ్చేస్తుందా.? వైఎస్‌ జగన్‌ మాత్రమే మొత్తం ప్రపంచాన్ని నడిపించేస్తున్నట్లుంది తమ్మినేని సీతారాం వ్యాఖ్యల్ని చూస్తోంటే. అధికారం శాశ్వతం కాదు.

గతంలో చంద్రబాబు విషయంలో ఇలాగే జరిగింది. చంద్రబాబు తనను తాను చాలా ఎక్కువగా ఊహించేసుకుని బోల్తాపడ్డారు. భవిష్యత్తులో వైఎస్‌ జగన్‌కి ఆ పరిస్థితి రాకూడదంటే, ముందుగా ఆయన ‘భజనపరుల’ నుంచి దూరంగా వుండాలి. ఇదే తమ్మినేని సీతారాం గతంలో వైఎస్‌ జగన్‌ని విమర్శించిన సందర్భాలున్నాయి. చంద్రబాబుని ఆకాశానికెత్తేసిన రోజులున్నాయి.

రాజకీయ నాయకుల మౌన బద్ధలైతే ప్రళయాలు వచ్చేస్తాయా.? ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి.. వాటిపై స్పందించలేని తమ్మినేని సీతారాం, ప్రళయం గురించి మాట్లాడితే.. హాస్యాస్పదం కాక మరేమిటి.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...