Switch to English

బాబోరి సవాల్‌: 48 గంటల్లో జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, 48 గంటల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయగలరా.? అంటూ సవాల్‌ విసిరారు. ‘ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు వెళదాం.. మూడు రాజధానులపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది..’ అంటూ చంద్రబాబు జూమ్ యాప్‌ ద్వారా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల ప్రచారంలో మూడు రాజధానుల గురించి మీరు మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసగించి, అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం.. మీ వ్యక్తిగత విషయం కాదు. ప్రజలు మూడు రాజధానుల్ని ఆమోదిస్తున్నారా.? లేదా.? అన్నది ఎన్నికల్లోనే తెలుస్తుంది..’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇంతకీ, చంద్రబాబు సవాల్‌ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వీకరిస్తారా.? లేదా.? ఏమోగానీ, 48 గంటల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఓ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం అస్సలేమాత్రం సబబు కాదన్నది నిర్వివాదాంశం. అమరావతి విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని వంచించిందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ‘తడి గుడ్డతో గొంతు కోయడం’ అన్న చందాన, అమరావతికి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోటు పొడిచింది. ‘అమరావతి ఎక్కడికీ పోదు.. అని రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టిన నేతలే, ఇప్పుడు అమరావతిని స్మశానంతో పోల్చుతున్నారు. అమరావతిలో అవినీతి జరిగిందా.? లేదా.? అన్నది వేరే చర్చ. అవినీతి జరిగితే, దానికి కారకులైనవారిపై నిస్సందేహంగా చర్యలు తీసుకోవచ్చు. ఇక, అమరావతి విషయంలో చంద్రబాబు తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు ‘బస్తీ మే సవాల్‌’ అంటున్నారు.

హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధాని.. అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అమరావతిని ‘నోటిఫై’ చేయడంలో చంద్రబాబు తన హయాంలో ఒకింత అలసత్వం ప్రదర్శించిన మాట వాస్తవం. కేంద్రం ద్వారా అమరావతిని అధికారికంగా నోటిఫై చేయించి వుంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేదే కాదు. ఏదిఏమైనా, మరోమారు చంద్రబాబు తనదైన పొలిటికల్‌ డ్రామాకి తెరలేపారు. చిత్రమేంటంటే.. అమరావతికి వెన్నుపోటుపొడిచిన టీడీపీ, వైసీపీ.. ఇప్పుడు ఒకర్ని ఒకరు సవాల్‌ చేసుకుంటుండడం. ‘60-40’ ఒప్పందాలు ఇలాగే వుంటాయ్‌ మరి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...