Switch to English

రాజకీయ నాయకులెందుకు ప్రభుత్వాసుపత్రుల్లో చేరట్లేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో రాజకీయ నాయకులు ‘ప్రభుత్వాసుపత్రుల్లో’ వైద్యం చేయించుకునేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం కొత్త విషయమేమీ కాదు. ‘మా హయాంలో ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్ని ఉద్ధరించేశాం..’ అని చెప్పుకోని ప్రభుత్వం ఏదీ వుండదు. కానీ, అధికార పార్టీకి చెందిన నేతలు ఏదన్నా అనారోగ్యం వస్తే.. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి.. అదీ ఎంత దూరంలో వున్నాసరే పరుగులు పెడతారు.

కొన్నేళ్ళ క్రితం అప్పటి మంత్రి కామినేని శ్రీనివాస్‌, ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు, విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ కూడా ప్రభుత్వాసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడేవారు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషాకి కరోనా పాజిటివ్‌ అని తేలిందట. ఆయన తొలుత తిరుపతి ఆసుపత్రిలో చేరాలనుకున్నారట. కానీ, చివరి నిమిషంలో ఆలోచన మార్చుకుని కుటుంబ సభ్యులతో సహా హైద్రాబాద్‌ వెళ్ళి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరారంటూ వార్తలొస్తున్నాయి.

షరామామూలుగానే ఈ వ్యవహారంపై విమర్శలు ప్రభుత్వంపైకి చాలా వేగంగానే దూసుకొచ్చేస్తుండడం గమనార్హం. అయితే, రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, కరోనా వైరస్‌కి ఇంటి వద్దనే చికిత్స తీసుకుని కోలుకున్న సందర్భాలూ లేకపోలేదు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, కరోనా వస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ.. తాను కరోనా బారిన పడ్డ విషయాన్ని ప్రస్తావవిస్త్రంచారు.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా, కరోనా బారిన పడ్డా, ప్రస్తుతం కోలుకుంటున్నారు.

ఇక, తెలంగాణ విషయానికొస్తే, ఉప ముఖ్యమంత్రి మొహమూద్‌ అలీ సహా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చికిత్స తీసుకోవడం గమనార్హం. ‘వాళ్ళు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నంతమాత్రాన ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు బాగాలేవని కాదు అర్థం. ప్రజలంతా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. పెద్దయెత్తున రికవరీలు కన్పిస్తున్నాయి కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..’ అని తెలంగాణ హెల్త్‌ మినిస్టర్‌ ఈటెల రాజేందర్‌ నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఒక్కటి మాత్రం నిజం.. రాజకీయ నాయకులు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య చికిత్స పొందితే, ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం మరింత పెరుగుతుంది.. తద్వారా ప్రైవేటు దోపిడీకి కూడా అడ్డుకట్ట పడుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...