Switch to English

ముదురుతున్న దాసరి కుమారుల ఆస్తి వివాదం.. చిరు మద్యవర్థిత్వం వహించేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ దిగ్గజం, దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు మృతి చెందిన తర్వాత ఆయన తనయులు ప్రభు మరియు అరుణ్‌ లు ఆస్తి కోసం గొడవ పడుతున్న విషయం తెల్సిందే. ఇద్దరు అన్నదమ్ములు ఇప్పటికే పలు సార్లు మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చేశారు. జనవరి 26న ప్రభు అక్రమంగా అరుణ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసాడని పోలీసులకి ఫిర్యాదు చేసాడు.

తాజాగా ఈ విషయంపై దాసరి అరుణ్‌ మాట్లాడుతూ.. ఆ ఇంటిని నాన్న గారు వీలునామాలో నాకు రాశారు. అది నా ఇల్లు కనుక నేను గేటు ఎక్కి దూకి పోతాను. గతంలో కూడా చాలా సార్లు నేను ఆ ఇంటి గేటు ఎక్కిద దూకి వెళ్లాను. నా ఇంటి గేటు ఎక్కి దూకి పోతే ఏంటీ ఎలా పోతే ఎంటీ అంటూ అరుణ్‌ పోలీసుల ముందు వాదనకు దిగాడు. ఇటీవల ప్రభు తన తమ్ముడు అరుణ్‌ గేటు దూకి వచ్చి నానా రచ్చ చేశాడు అంటూ కేసు పెట్టడంతో అరుణ్‌ ను పోలీసులు పిలిపించగా ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే వారే లేకుండా పోయారు. గతంలో ఇండస్ట్రీలో ఏ చిన్న గొడవ జరిగినా కూడా దాసరి ముందుండేవారు. ఇండస్ట్రీ వారికి సమస్య వస్తే తాను మద్యవర్థిత్వం వహించి ఆ గొడవకు పరిష్కారం చూపించే వారు. దాసరి చనిపోయిన సమయంలో మోహన్‌ బాబుతో పాటు కొందరు ఆస్తి పంపకం విషయంలో మద్యవర్థిత్వం చేసేందుకు ప్రయత్నించారు. కాని దాసరి తనయులు వారి మాటలు వినుకోలేదు. దాంతో వారు ఆస్తి తగాదాను పట్టించుకోవడం మానేశారు.

దాసరి పరువు పోయేలా ఆయన కొడుకులు ఇద్దరు కూడా కొట్టుకుంటున్న సమయంలో చిరంజీవి ఈ వివాదానికి ఒక ఫుల్‌ స్టాప్‌ పెట్టాలంటూ కొందరు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు. చిన్నా పెద్ద సమస్యలకు పరిష్కారాలు సూచిస్తూ ఉన్నాడు. అలాంటి చిరంజీవి దాసరి కుటుంబ సమస్యను తీర్చలేరా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్‌ లో గొప్ప దర్శక నిర్మాతగా పేరు దక్కించుకున్న దాసరి కుటుంబ సమస్యను తీర్చడం టాలీవుడ్‌ బాధ్యత అని ఆ బాధ్యతను చిరంజీవి నెత్తిన పెట్టుకోవాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరంజీవి ఈ విషయమై ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....