మహేష్ బాబు సినీ కెరీర్లో మైలురాయి సినిమా అయిన 25వ చిత్రం ‘మహర్షి’ని వంశీ పైడిపల్లి తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని మహేష్ బాబు నిర్ణయించుకున్నాడు. మహేష్ బాబు 26వ చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అంటూ తెరకెక్కి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వెంటనే మరో సినిమాను చేయాలని మహేష్ బాబు భావిస్తున్నాడు.
మహేష్ 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లిలో చేయాలని భావించాడు. కాని ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదట. మరికొన్నాళ్ల పాటు వంశీ టైం కావాలన్నాడట. దాంతో వంశీతో కాకుండా మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని మరో దర్శకుడితో చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసం కథలు కూడా వింటున్నట్లుగా తెలుస్తోంది.
ఇదే ఏడాది మరో సినిమాను విడుదల చేసేలా మహేష్బాబు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే వెంటనే పూర్తి అయ్యేలా ఒక చిన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో వంశీతో కాకుండా మరో దర్శకుడితో సినిమాను చేయాలని మహేష్బాబు భావిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో వంశీతో భారీ బడ్జెట్ మూవీని ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తాడట. అంతకు ముందు ఒక సినిమాను మహేష్ చేసే అవకాశాలున్నాయి.
ఆ సినిమా ఏంటీ అనేది త్వరలో వెళ్లడి కానుంది. ఎఫ్ 3 అంటూ ప్రచారం జరుగుతుంది. అది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మహేష్ 27 దర్శకుడు మాత్రం వంశీ పైడిపల్లి కాదు అనేది పలువురు అంటున్న మాట.
893513 4535Great day! This post could not be written any far better! Reading this post reminds me of my previous room mate! He always kept chatting about this. I will forward this write-up to him. Fairly certain he will have a very good read. Thanks for sharing! 418602
284075 593199Truly instructive and superb structure of articles, now thats user friendly (:. 192012
918926 95405Thank you for your style connected with motive though this details is certain spot a new damper within the sale with tinfoil hats. 174734
821918 682084I like this internet weblog extremely significantly so much superb info . 152682