Switch to English

ఎన్ కౌంటర్ పై అప్పుడలా.. ఇప్పుడిలా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,457FansLike
57,764FollowersFollow

దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని మృతుల కుటుంబీకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమ బిడ్డలను అన్యాయంగా చంపేశారంటూ పోలీసులపై మండిపడుతున్నారు. తమ బిడ్డలు చేసింది తప్పని, వారిని చంపేసినా పర్లేదని తొలుత పేర్కొన్నవారే తాజాగా ధ్వజమెత్తుతున్నారు. హత్యలు, అత్యాచారాలు చేసినోళ్లు ప్రాణాలతో తిరగట్లేదా.. ఇంత అన్యాయంగా మా వాళ్లను చంపేస్తారా అంటూ తూర్పారబడుతున్నారు.

దిశ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తడం, నిందితులను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేయడం, అనంతరం ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులూ హతమవడం తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. అత్యాచారానికి పాల్పడి జైళ్లలో ఉన్నవారిని సైతం ఇలాగే ఎన్ కౌంటర్ చేసేయాలంటూ డిమాండ్లు రేగాయి.

అయితే, కొన్ని మహిళా, ప్రజా సంఘాలు మాత్రం ఎన్ కౌంటర్ ను వ్యతిరేకించాయి. అలాగే జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దీనిపై సుమోటోగా విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబీకుల వైఖరిలోనూ మార్పు వచ్చింది. తమ బిడ్డలు ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన వార తల్లిదండ్రులు.. వారిని చంపేసినా పర్లేదని తొలుత పేర్కొన్నారు.

ఏ తల్లిదైనా కడుపు కోతేనని, ఆ అమ్మాయిని చంపినట్టుగానే తన కొడుకును చంపినా పర్లేదంటూ మృతుల్లో ఒకరైన చెన్నకేశవులు తల్లి జయమ్మ అప్పుడు స్పష్టంచేసింది. ఎన్ కౌంటర్ లో తన కొడుకు చనిపోయాడని తెలిసిన తర్వాత పోలీసులపై ఆమె తీవ్రంగా మండిపడుతోంది. తనకున్న రెండెకరాలు అమ్మి అయినా సరే.. ఆ ఎన్ కౌంటర్ చేసిన పోలీసుల పని పడతానని హెచ్చరించింది.

పైగా తప్పు మొత్తం దిశదే అనే రీతిలో అభ్యంతకర వ్యాఖ్యలు కూడా చేసింది. లారీ వాళ్లు అలాగే ఉంటారని, ఆ అమ్మాయికి రాత్రి 9 గంటల తర్వాత అక్కడ ఏం పని అంటూ ప్రశ్నలు గుప్పించింది. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ ముందు కూడా తన గోడు వెళ్లబోసుకుంది. తమ బిడ్డలను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారంటూ మృతుల కుటుంబ సభ్యులు కమిషన్ సభ్యుల ముందు వాపోయారు.

మరోవైపు పోలీసులు మాత్రం పక్కా ఆధారాలతో సన్నద్ధమవుతున్నారు. అది నిజమైన ఎన్ కౌంటరే అని నిరూపించాలని భావిస్తున్నారు. ఇక జాతీయ మీడియా సైతం ఈ ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇలాగే ఎన్ కౌంటర్ చేయగలరా అని ప్రశ్నిస్తోంది. మొత్తానికి దిశ నిందితుల ఎన్ కౌంటర్ కొత్త చర్చకు దారితీసింది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...