బీజేపీ-వైసీపీల మధ్య రాజ్యాంగబద్ద సంబంధాలు తప్ప మరేమీ లేదు. వైసీపీకి భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కావాలన్నదే బీజేపీ ఆలోచన అని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలబడేది బీజేపీ-జనసేన మాత్రమే. పోలవరం ప్రాజెక్టు మాదంటే మాదని.. వైసీపీ, టీడీపీ ప్రగల్భాలు పలుకుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి వైసీపీనే కారణం. పోలవరం విషయంలో తాను బాహుబలిగా చూపుకుంటున్న వైసీపీ.. మిగిలిన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పిల్లిగా మారుతోంది’.
‘విశాఖలో భారీగా భూములు దోచేస్తున్నారు. భూదొంగల అలయన్స్ ఇది. దమ్ముంటే వైసీపీ, టీడీపీ నేతలు చర్చకు రావాలి. విశాఖ భూదందాపై రానున్న పార్లమెంట్ సెషన్స్ లో ప్రస్తావిస్తాం. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ ఏమాత్రం సహకరించడం లేదు. కనీసం.. రాష్ట్ర వాటాను కూడా ఇవ్వడం లేదు. ఉత్తరాంధ్రకు రెండు ప్రధాన పార్టీలు చేసిందేమీ లేదు. విశాఖ నుంచి హైదరాబాద్, తిరుపతి, బెంగళూరుకు వందే భారత్ రైళ్లు నడుపబోతున్నా’మని అన్నారు.
256501 229039hello good site i will definaely come back and see once again. 321085
104816 31947This really is sensible info! Exactly where else will if ind out much more?? Who runs this joint too? sustain the great function 159087
950473 913536This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for typically trying to drop the weight as nicely within the have a significantly healthier lifetime. shed weight 542683