Switch to English

ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారట: ఇదీ బులుగు పైత్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,437FansLike
57,764FollowersFollow

మొన్నేమో సినీ పరిశ్రమ మీద ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఇప్పుడేమో, ఉద్యోగుల మీద అదే ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అనే పద ప్రయోగం చేసేశారు. ఈ బలిసి కొట్టుకోవడమేంటి.? అసలు ఎవరికి ఇంతలా బలిసిపోయింది.? సినీ పరిశ్రమ కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతుండడం, పెద్ద సినిమాలకు కొన్ని రోజులపాటు టిక్కెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరడం, గ్రామీణ ప్రాంతాల్లో తగ్గించిన సినిమా టిక్కెట్ల ధరల్ని పెంచాలనడం.. ఇలాంటి డిమాండ్లు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదాయం ఎక్కువ వస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలుగు సినీ పరిశ్రమ గుర్తించడంలేదనీ, బలిసి కొట్టుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి డిజిటల్ డైరెక్టర్‌గా అధికారిక బాధ్యతల్ని, వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి ఇన్‌ఛార్జిగా బాధ్యతల్నీ నిర్వహిస్తున్న దేవేంద్రరెడ్డి గుర్రంపాటి, ఉద్యోగుల మీద ‘బలిసి కొట్టుకుంటున్నారు’ అంటూ ట్వీటేశారట… అంతలోనే ఆ ట్వీటుని డిలీట్ చేశారట.‘అదంతా ఫేక్..’ అని వైసీపీ మద్దతుదారులు కొందరు అంటున్నారు. అయితే, ట్వీటేసిన వెంటనే వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో దాన్ని డిలీట్ చేసేశారంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇంతకీ, ఏది నిజం.? ఉద్యోగులు నిజంగానే బలిసి కొట్టుకుంటున్నారా.?

ప్రచారంలో వున్న ట్వీటు సారాంశమేంటంటే, ‘ఉద్యోగులు బలిసి కొట్టుకుంటున్నారు.. పీఆర్సీ లేదు.. హెచ్‌ఆర్ఏ లేదు.. జగనన్నా వీళ్ళందిరీన తీసెయ్యండి. ఇంతకి సగం సాలరీకి చాలామంది దొరుకుతారు..’ అని. జనవరి 20 మధ్యాహ్నం 3.40 నిమిషాలకు ఈ ట్వీటు వేసినట్లుగా చెప్పబడుతోంది.
ఈ ట్వీటులో నిజమెంతోగానీ, చాలామంది వైసీపీ మద్దతుదారుల అభిప్రాయాలు ఉద్యోగుల విషయంలో ఇలాగే వున్నాయ్.! వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా కార్మికుల తీరుతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

రాజకీయం

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...