Switch to English

తప్పు చంద్రబాబుది.. గొప్ప వైఎస్ జగన్ మోహన్ రెడ్డిది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అనూహ్యమైన నష్టం వాటిల్లింది. వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ‘అందర్నీ ఆదుకుంటాం..’ అని చెబుతోంది ప్రభుత్వం. ‘ఎవర్నీ ఆదుకోవడంలేదు’ అంటున్నాయి విపక్షాలు. బాధితులేమో, ఓట్లడుక్కోవడం కోసం గల్లీ గల్లీకి గతంలో వచ్చిన అధికార పార్టీ నాయకులు, ఇప్పుడు తమను ఆదుకోవట్లేదంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

సరే, ప్రకృతి ప్రకోపానికి ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలుగుతాయి.? అన్నది వేరే వాదన. కానీ, ముందస్తు హెచ్చరికల్ని ప్రభుత్వం బేఖాతరు చేయడం వల్లే ఈ దుస్థితి అన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న విమర్శ. ‘అన్నమయ్య’ ప్రాజెక్టు డ్యామ్ గేట్ల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

డ్యామ్ గేట్లు సరిగ్గా పని చేయకపోవడంతో, సకాలంలో వాటిని పైకెత్తలేకపోయారనీ.. దాంతో, మొత్తంగా డ్యామ్ కొట్టుకుపోయిందనీ స్వయంగా కేంద్రం, పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. డ్యామ్ నిర్వహణ విషయంలో దీన్నొక కేస్ స్టడీలా తీసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని కేంద్రమే చెబుతోంది.

ఈ విషయమై అధికార వైసీపీకీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకీ మధ్య రాజకీయ రచ్చ షురూ అయ్యింది. 2017లో గేట్లు బాగు చేయాల్సి వుందనీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చావు కబురు చల్లగా చెప్పారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పని ఎందుకు చేయలేకపోయారన్న ప్రవ్నకు మంత్రి అనిల్ వద్ద సమాధానం దొరకదు.

అన్నట్టు, కొద్ది రోజుల క్రితం పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించిన గేటు ఒకటి కొట్టుకుపోయింది. నిజానికి, అప్పట్లోనే చాలా పెద్ద రాజకీయ రచ్చ జరిగింది. అదృష్టవశాత్తూ గేటు కొట్టుకుపోవడంతో ప్రమాదం ఆగిపోయింది. అదే డ్యామ్ కొట్టుకుపోయి వుండి వుంటే.? ఆ నష్టం అంచనాలకు అందేది కాదు.

ఏదన్నా ఘనత వుంటే అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖాతాలో వేసెయ్యడం, తప్పు జరిగితే చంద్రబాబు ఖాతాలో వేసెయ్యడం వైసీపీ నేతలకి, మరీ ముఖ్యంగా మంత్రులకి అలవాటైపోయింది. అంతే తప్ప, జరిగిన ఘటనకి ప్రభుత్వ పెద్దలుగా బాధ్యత వహించడం అనేది ఏనాడో మర్చిపోయారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...