ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది. తాడిపత్రిలో మాత్రమే తెలుగు దేశం పార్టీ గెలుపొందింది. అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక అయ్యాడు. తాజాగా ఆయన ప్రజలతో మమేకం అయ్యాడు. ఆ సందర్బంగా కొందరు ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించగా మీరు డబ్బు తీసుకుని ఓటు వేశారు. ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. కనుక మీకు సమస్యలు చెప్పుకునే అవకాశం అర్హత లేదు అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఓటుకు రెండు వేల రూపాయలు ఇచ్చానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్న కారణంగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ వైకాపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ వీడియోలతో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నోరు జారిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలేం జరుగుతుందో చూడాలి.
192958 793098Proper wow messages are bound to show your and supply memorialize the speacial couple. Beginner sound system to high in volume crowds should always take a appear at all of the great value behind presenting and public speaking, which is to be someones truck. best man speeches brother 541494
724265 135233Woh I like your posts , saved to fav! . 311207
951152 849295Exploring in Yahoo I finally stumbled upon this website.Studying this information. 149985