Switch to English

అమ్ముడుపోతారా.? ‘కాపు’ సామాజిక వర్గం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రెడ్డి సామాజిక వర్గం ఓట్లను ఎవరూ అమ్మలేరు, ఇంకెవరూ కొనలేరు. కమ్మ సామాజిక వర్గం ఓట్లను కూడా ఎవరూ అమ్మలేరు, ఇంకెవరూ కొనలేరు. బీసీ, ఎస్సీ – ఎస్టీ, మైనార్టీ ఓట్లను కూడా ఎవరూ కొనలేరు, అమ్మలేరు. కానీ, కాపు సామాజిక వర్గం ఓట్లను చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అమ్మేస్తారు.!

తెలుగు రాష్ట్రాల్లో, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం పేరుతో నడుస్తున్న రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కులం పేరు ప్రస్తావించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు నడవడంలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఓ అధికారిక కార్యక్రమంలో కాపు సామాజిక వర్గానికి హెచ్చరిక చేశారు. అదీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని దత్త పుత్రుడిగా అభివర్ణిస్తూ.

ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయకపోయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘దత్త పుత్రుడు’ అనకూడదు. రాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి వైసీపీ మద్దతిచ్చినా, వైఎస్ జగన్‌ని ‘దత్తపుత్రడు’ అనకూడదు. కానీ, పవన్ కళ్యాణ్ మీద మాత్రం ‘దత్త పుత్రుడు’ అనే ముద్ర వేసేస్తారు వైఎస్ జగన్. ఆదీ రాజకీయమంటే.

2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం జనసేన వెంట నడవడలేదు. నడిస్తే, రాజకీయం ఇంకోలా వుండేది. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం‌ని అడ్డం పెట్టి చీలిక తెచ్చాకి టీడీపీ, వైసీపీ అప్పట్లో. ఇప్పుడేమో, పవన్ కళ్యాణ్ పేరు చెప్పి.. కాపు సామాజిక వర్గంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబుకి కాపు సామాజిక వర్గం ఓట్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమ్మేయడమేంటి.? అలాగని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారిక కార్యక్రమంలో వ్యాఖ్యానించడమేంటి.? కాపు సామాజిక వర్గం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.

కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు, రెడ్డి సామాజిక వర్గం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రులయ్యారుగానీ, కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవకూడదు.!

కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం జనాభా ఎక్కువ. కానీ, అధికారానికి కాపు సామాజిక వర్గం దూరంగానే వుండాలి.! ఈ చర్చ కాపు సామాజిక వర్గంలో జరుగుతోందిప్పుడు.

దానిక్కారణం, కాపు సామాజిక వర్గం ఓట్లు అమ్ముడైపోతాయ్.. అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడమే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...