విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కొండ చరియలు విరిగిపడటంతో ఓ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడిన కారణంగా ప్రస్తుతానికి దర్శనాలు నిలిపివేశారు.
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు కాసేపట్లో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి రానున్నారు. సీఎం పర్యటన వల్ల ఆ ప్రదేశంలో రాకపోకలు నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది.
#Vijayawada: దుర్గగుడి వద్ద భారీవర్షాల వల్ల విరిగిపడిన కొండచరియలు ముగ్గురుకి గాయాలు
CM రాక సందర్భంగా రాకపోకలు నిలిపివేయడంతో తప్పిన పెనుప్రమాదం
దుర్గమ్మకు పట్టువస్త్రాలు ఇచ్చేందుకు కాసేపట్లో రానున్నCM #Jagan
విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్న సిబ్బంది#YCP #TDP #Janasena #BJP pic.twitter.com/QLimcculh5
— TeluguBulletin.com (@TeluguBulletin) October 21, 2020
438028 704749Some truly fantastic content on this web site , thankyou for contribution. 183488
637262 730470I like the valuable info you offer in your articles. Ill bookmark your blog and check again here regularly. Im quite certain Ill learn a lot of new stuff correct here! Very good luck for the next! 815468
841058 612107There is noticeably a good deal to know about this. I believe you made some nice points in attributes also. 520986