Switch to English

వైఎస్ జగన్‌కి చేతకాలేదు.! పవన్ అయితే తేల్చేసేవారే: ఉండవల్లి అరుణ్ కుమార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అధికారంలోకి రాకముందు ఏవేవో మాట్లాడటం, అధికారంలోకి వచ్చాక మౌనంగా వుండిపోవడం తగదని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల గురించి ప్రస్తావిస్తూ. గతంలో చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ జగన్.. ఇద్దరూ బీజేపీకి దగ్గరగా వుండేందుకే ప్రయత్నించారనీ, ప్రయత్నిస్తున్నారనీ, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని ఉండవల్లి ఆరోపించారు.

‘విభజన చట్టంలో అన్నీ వున్నాయ్. ఆ చట్టాన్ని పట్టుకుని పార్లమెంటులోనూ, కోర్టుల్లోనూ పోరాడాల్సి వుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి లొంగిపోయారు. పవన్ కళ్యాణ్‌కి ప్రజలు అధికారం ఇచ్చి వుంటే ఎప్పుడో తేల్చేసేవారు..’ అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో విభజన చట్టం ద్వారా తెలంగాణ నుంచి 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రావాల్సి వుందనీ, ఇప్పుడది లక్ష కోట్లకు చేరుకుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ అడగకపోతే తెలంగాణ ఎందుకు ఇస్తుంది.? ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికి వుందిగానీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే తాము మద్యవర్తిత్వం వహిస్తామంటూ కేంద్రం తప్పించుకుంటోంది..’ అని ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు.

‘పవన్ కళ్యాణ్‌కి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అయినాగానీ, ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడ్ని నేను దేశ రాజకీయాల్లో ఇంతకు ముందెన్నడూ చూడలేదు..’ అని చెప్పిన ఉండవల్లి, గతంలో తాను చెప్పిన విషయాల్ని చంద్రబాబు సావధానంగా విన్నారనీ, అయినాగానీ ఆయన ఇప్పుడు విభజన సమస్యలపై గొంతు మెదపడంలేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

‘ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత బాధ్యత కలిగి వున్నాయి. కానీ, వైసీపీ అలాగే టీడీపీ కేంద్రానికి లొంగిపోయాయ్. ఈ తరుణంలో జనసేన పార్టీ చేయగలిగిందేమీ లేదు. ప్రజల్లోంచే పోరాటం రావాలి..’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

‘చట్టం కల్పించిన హక్కుల్ని సాధించుకోలేకపోతున్నాం. ఈ విషయమై రాష్ట్ర ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికార పక్షాన్నీ, ప్రతిపక్షాన్నీ నిలదీయాలి.. అప్పుడే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది..’ అని ఉండవల్లి స్పష్టం చేశారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...