కరోనా రోజురోజుకీ విజృంభిస్తూ ప్రపంచాన్ని మరింత భయానక పరిస్థితుల్లోకి నెడుతోంది. ఈ విషయంలో ట్రంప్ ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. ఇప్పటికే చైనాపై పలుసార్లు యుద్ధ పూరిత వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇండియాపై మాత్రం వరాల జల్లు కురిపిస్తున్నారు.
ఇటీవలే ‘హైడ్రో క్లోరోక్విన్ ఇవ్వకపోతే ఇండియా పై యుద్ధం ప్రకటించేవాన్నని’ ట్వీట్ చేసిన ట్రంప్ తాజాగా ‘భారత్ కి వెంటిలేటర్లని విరాళంగా ఇవ్వనున్నామని’ అనౌన్స్ చేశారు. అమెరికా – భారత్ మధ్య సత్సంబంధాలు బాగా డెవలప్ అవుతున్నాయి. ‘ఇండియాలోని మా మిత్రులందరి కోసం అమెరికా వెంటిలేటర్లని విరాళంగా ఇవ్వనున్నామని ప్రకటించడం చాలా గర్వంగా ఉంది. కరోనా ని కట్టడి చేయడంలో మోదీతో కలిసి మేము పనిచేస్తున్నాం. కచ్చితంగా మేమిద్దరం కలిసి కంటికి కనపడని అజ్ఞాత శత్రువుపై విజయం సాధిస్తామని’ ట్రూప్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
అలాగే ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న నమ్మకం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇండియాలో లాక్ డౌన్ సడలింపులు కారణంగా రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
I am proud to announce that the United States will donate ventilators to our friends in India. We stand with India and @narendramodi during this pandemic. We’re also cooperating on vaccine development. Together we will beat the invisible enemy!
— Donald J. Trump (@realDonaldTrump) May 15, 2020
387515 724442Previously you should have highly effective internet business strategies get you started of obtaining into topics suitable for their web-based organization. educational 502586
867895 981938Dead composed subject matter, thanks for information . 431923