లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలైన టైంలో యాక్సిడెంట్స్, ఘోర రోడ్డు ప్రమాదాలు లేవు. కానీ లాక్ డౌన్ సడలింపులివ్వగానే ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్ లో గూడ్స్ ట్రైన్ 16 మందిని పొట్టనపెట్టుకుంది. అది ఇంకా మరచిపోకముందే ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరమైన రోడ్ ప్రమాదం జరిగింది. అందులో 29 మంది అక్కడికక్కడే చనిపోయారు.
ఉత్తరప్రదేశ్ హైవేలో నిత్యావసర సరుకుల సరఫరా చేస్తున్న ఓ ట్రక్ ఇంకో ట్రక్ ని ఢీ కొట్టడంతో ఈ దారుణం జరిగింది. ఆ ట్రక్స్ రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వస్తున్నా వలస కూలీలు 29మంది అక్కడికి అక్కడే చనిపోయారు. గాయాలపాలైన వారిని అక్కడి స్థానికులు హాస్పిటల్ కి తరలించారు. ఘటనా స్థలంలో మృతదేహాలు పడున్న తీరుని చూసి అందరూ భయబ్రాంతులకు లోనవుతున్నారు.
267155 735640I do not have a bank account how can I place the order? 440625
307409 913446hey was just seeing in the event you minded a comment. i like your web site and the theme you picked is super. I will likely be back. 757733
887450 453030Fantastic article mate, keep the fantastic function, just shared this with ma friendz 44186