ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈనెల 5వ తేదీన కరోనా వైరస్ కు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలతో ఆయన చెన్నైలోని ఎంజీఎమ్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఇందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
మొదట్లో ఆయనకు కరోనా లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నారు. కానీ తర్వాత ఆయనకు కరోనా లక్షణాలు సోకడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. దేశంలో కరోనా తీవ్రతకు సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, బండ్ల గణేశ్, అజయ్ భూపతి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నిక్కీ గర్లానీ.. వంటి సినీ సెలబ్రిటీలు ఈ వైరస్ కు గురయ్యారు. అయితే వీరితో అమితాబ్, రాజమౌళి, బండ్ల గణేశ్ కోలుకున్నారు.
748128 935775There a couple of interesting points more than time here but I dont know if I see them all center to heart. There exists some validity but Let me take hold opinion until I appear into it further. Really very good post , thanks and now we want much more! Included with FeedBurner at exactly the same time 915047
332286 905348Good web site. On your blogs very interest and i will tell a friends. 54406
666474 460670hey excellent website i will definaely come back and see once more. 930872
813458 517897Thankyou for all your efforts that you have put in this. quite fascinating information . 224332