Switch to English

సందీప్ రెడ్డి వంగా… షుగర్ ఫ్యాక్టరీతో రచ్చ రచ్చే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,762FansLike
57,764FollowersFollow

సందీప్ రెడ్డి వంగా నుండి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల సంగతి పక్కనపెట్టి ముందు సెన్సార్ వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. రీసెంట్ గా విడుదలైన యానిమల్ ను చూసిన చాలా మంది ఇందులో కొన్ని సీన్లు అసలు సెన్సార్ ను ఎలా దాటాయి అని ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ తో డెవిల్ చేయాలనుకున్నాడు సందీప్. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దాంతో షుగర్ ఫ్యాక్టరీ అనే బోల్డ్ సబ్జెక్ట్ ను తీసుకున్నాడు. వేశ్యావృత్తి, స్మ‌గ్లింగ్, డ్ర‌గ్స్ నేప‌థ్యంలో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ‘రా’నెస్, బోల్డ్ నెస్, రక్తపాతం మరీ ఎక్కువ అవుతున్నాయి అని సందీప్ నే భావించాడట. ఇది సిల్వర్ స్క్రీన్ కు సెట్ అయ్యే సినిమా కాదని, దీన్ని సిరీస్ గా మలిచే ఆలోచన చేస్తున్నాడట.

సిల్వర్ స్క్రీన్ మీదే సందీప్ ను పట్టుకోలేం ఇక ఎలాంటి సెన్సార్ పరిమితులు లేని ఓటిటిలో సందీప్ కంటెంట్ అంటే అదెలా ఉండబోతోందో.

సినిమా

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

కన్నప్ప కామిక్ సిరీస్.. ఫైనల్ వీడియో రిలీజ్..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్లు జోరందుకున్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు చూస్తున్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ప్రకటించారు. జూన్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని...

‘వచ్చినవాడు గౌతమ్ మూవీ’లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యమోక్ష..

అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో చిన్నామె రమ్య మోక్ష కంచర్ల అంటే తెలియనే వారే ఉండరు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది....

రాజకీయం

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడుల జోరు..

ఏపీలో పారిశ్రామిక రంగం మళ్లీ పరుగులు పెడుతోంది. గత ఐదేళ్లలో అసలు ఏపీలో పెట్టుబడుల ఊసే లేదు. కేవలం ప్రచారాలకే పరిమితం అయింది వైసీపీ. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ...

రెడ్ బుక్ ను మరువం.. కేడర్ జోలికి వస్తే వదలనుః నారా లోకేష్‌

'కూటమి అధికారంలోకి వచ్చాక అందరినీ కలుపుకుని పోతున్నాం. సంక్షేమం, అభివృద్ధిని ఒకే తాటిపై తీసుకెళ్తున్నాం. అలా అని అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. రెడ్ బుక్ ను మరువం. కచ్చితంగా అమలు...

2029 నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదీ.!

2024 ఎన్నికల్లో వై నాట్ 175 అని నినదించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారాన్ని కోల్పోయింది.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. నిజానికి, ఘోర పరాజయంపై వైసీపీ నేతలు ఓ స్పష్టతతోనే వున్నా,...

ఎక్కువ చదివినవి

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

Samantha: రాజ్ – సమంత ఇలానే ఉంటారు..! ఫుల్ క్లారిటీ ఇచ్చిన మేనేజర్

Samantha: సినిమాలు, పర్సనల్ లైఫ్, ఫిట్ నెస్, సోషల్ మీడియాలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఒకేఒక్క ఫొటోతో ఎన్నో రూమర్స్ క్రియేట్ కావడానికి కారణమయ్యారు....

YS Jagan: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు..? తీరు మారని జగన్ పరామర్శ!

YS Jagan: "నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.." అని సామెత. ఎవరేమనుకున్నా.. సమాజం నవ్వినా.. విమర్శించినా నాకనవసరం అనుకునే తీరు కొందరికే సాధ్యం. పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని పలకరించడం తప్పుకాదు.. నవ్వుతూ పలకరించడమే పెద్ద...

మార్పు మంచిదే: అమర వీరుడి కుటుంబానికి వైఎస్ జగన్ పాతిక లక్షల సాయం.!

మొన్నేమో, తన నియోజకవర్గ పరిధిలో అరటి రైతులు నష్టపోతే, దాదాపు కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించారట. అంతకు ముందెన్నడూ...

కింగ్ డమ్ రిలీజ్ డేట్ మారింది తెలుసా?

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కింగ్‌డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను...