ఇప్పడు రాజకీయాలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా అమరావతి మారిపోయింది. అమరావతిని ఎప్పుడైతే కేంద్రం అధికారికంగా రాజధానిగా గుర్తించిందో అప్పటి నుంచి అమరావతి రాజకీయానికి కేరాఫ్ గా మారిపోయింది. అమరావతిలో నిర్మాణాలను గతంలో ఆపేసింది వైకాపా ప్రభుత్వం.
ఇలా ప్రభుత్వం నిర్మాణాలను ఆపెయ్యడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అమరావతిలో స్మశానం తప్పించి మరేమి లేదని వైకాపా మంత్రులు చెప్పడంతో ప్రతిపక్షాలు షాక్ అయ్యాయి. ఇప్పుడున్న అమరావతిలోనే హైకోర్టు ఉన్నది. అమరావతిలోనే సెక్రటేరియట్ ఉన్నది. అమరావతిలోనే అసెంబ్లీ ఉన్నది. వీటితో పాటుగా కొన్ని నిర్మాణాలు కొంతవరకు పూర్తయ్యాయి.
ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వం అమరావతిలో స్మశానం తప్పించి మరేమి లేదని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు. స్మశానం మాత్రమే ఉంటె.. చంద్రబాబు పర్యటిస్తే తప్పేంటి.. ఎందుకు వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా అమరావతిలో పర్యటించే నైతిక హక్కు బాబుకు లేదా.. పైగా బాబు వెళ్లే కాన్వాయ్ పై వైకాపా నేతలు రాళ్ళూ, చెప్పులు, కర్రలతో ఆదుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
అమరావతిలో రౌడీ రాజకీయాలకు తెరలేచిందని చెప్పాలి. రౌడీలు గూండాలు ఇప్పటి వరకు విజయవాడకు మాత్రమే పరిమితమైయ్యారు. కానీ, ఈ సంఘటన తరువాత అమరావతిలో కూడా రౌడీలు ప్రవేశించారని తెలుస్తోంది.
816111 751196Not long noticed concerning your internet internet site and are nonetheless already reading along. I assumed ill leave my initial comment. i do not verify what saying except that Ive enjoyed reading. Nice weblog. ill be bookmarking maintain visiting this internet website genuinely normally. 912612
340185 770841Hi my loved one! I want to say that this article is remarkable, fantastic written and incorporate almost all vital infos. I would like to peer a lot more posts like this . 451995
753028 960610Ive writers block that comes and goes and I require to discover a strategy to get rid of my writers block. It can occasionally be so bad I can barley make sentences. Any suggestions? 90563