కరోనాతో ఒకవైపు జనాలు పిట్టలు రాలినట్లుగా రాలుతున్నారు. మరో వైపు జనాలు కరోనాతో కనీసం బయటకు కూడా రావడం లేదు. కానీ ఈ సమయంలో కూడా అమ్మాయిలపై వివాహితలపై అత్యాచారాలు ఆగడం లేదు. ఇటీవల కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో గాలేరు వాగు వద్ద నిర్మాణం జరుగుతున్న చోట గిరిజన దంపతులు వాచ్ మెన్ గా వ్యవహరిస్తున్నారు.
జులై 31వ తారీకు న రాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు అటుగా వెళ్తూ గిరిజన దంపతులు ఉన్న చోటుకు వెళ్లారు. అక్కడ భర్తతో కలిసి ఉన్న గిరిజన వివాహితను బలవంతంగా పొదల్లోకి తీసుకువెళ్లారు. అడ్డు వచ్చిన భర్తను వారు గాయపడేలా కొట్టారు. ఇదే సమయంలో ఈమెను బలాత్కారం చేశారు. మొదట తన భర్తపై దాడి చేశారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను బలాత్కారం చేశారంటూ ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వారిపై రేప్ కేసును నమోదు చేశారు.
554935 598601Wonderful task! 948249
290007 62892This internet web page is genuinely a walk-through for all of the information you wanted about this and didnt know who to ask. Glimpse here, and youll surely discover it. 923242