ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ దారుణంగా పరాజయం పాలవడం, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోవడం తెలిసిందే. కనీసం పవన్ కళ్యాణ్ గెలవకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. తాజాగా ఓటమిపై రామ్ చరణ్ స్పందించాడు. జనసేన ఓటమిపై తాజాగా సోషల్ మీడియాలో స్పందించారు. గొప్ప నాయకులు.. కేవలం నాయకులుగానే మిగిలిపోరు. మార్పు అంటే ఏమిటో చూపిస్తారు. ఇది ఓ పాత్రకు సంబందించిన విషయం కాదు, ఇది ఓ లక్ష్యానికి సంబందించిన విషయం అంటూ కామెంట్ పెట్టాడు.
ఎన్నికల సందర్బంగా జనసేనకు సేవలు అందించిన వారికి, అలాగే ఆ పార్టీకి ఓటేసిన ప్రజలకు అయన బేషరతుగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాడు. జనసేన పార్టీ కేవలం రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. ఒకే ఒక్క సీటును దక్కించుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ఫ్యాన్ స్పీడ్ కి పంచర్ అయింది. 151 స్థానాలతో వై ఎస్ ఆర్ సిపి దుమారం రేపింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వైఫల్యం పై మెగా ఫ్యామిలీ తీవ్ర నిరాశలో ఉంది. అటు మెగా ఫాన్స్ కూడా డిస్సప్పాయింట్ అయ్యారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ కన్న కలలన్ని కల్లలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం మీడియాకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ఫలితాల గురించి ఎలా రెస్పాండ్ అయ్యాడన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా దారుణంగా ఓడిపోయారు. మరి ఈ ఫలితాలతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా ? లేదా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.
39319 473380hi great page i will definaely come back and see once again. 767361
374840 426652I actually thankful to uncover this site on bing, just what I was searching for : D too bookmarked . 53401
292484 334822Great day. Quite cool blog!! Man .. Excellent .. Wonderful .. Ill bookmark your web site and take the feeds additionallyI am glad to locate numerous valuable info appropriate here within the post. Thank you for sharing.. 827782
491763 801058Its exceptional as your other articles : D, regards for posting . 122086