బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ రెండు తప్పటడుగులు వేసాడు. కేవలం ఒక్క సినిమా అనుభవమున్న ఇద్దరు దర్శకులు సుజీత్, రాధా కృష్ణ కుమార్ లతో సాహో, రాధే శ్యామ్ తీసాడు. ఈ రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. కనీసం సాహో పర్వాలేదు, బాహుబలి మేనియాలో నార్త్ లో బాగానే ఆడింది. రాధే శ్యామ్ అయితే అన్ని భాషల్లో డిజాస్టర్ గా నిలిచింది.
అయినా కానీ ప్రభాస్ మాత్రం తగ్గను అంటున్నాడు. మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రం కోసం మారుతి అన్ని సెట్ చేస్తున్నాడు. ఒక పక్క హీరోయిన్స్ ను కూడా ఫైనల్ చేస్తున్నాడు. కథ ప్రకారం ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట.
ఇప్పటికే మాళవిక మోహనన్ ఫిక్స్ కాగా, లేటెస్ట్ సమాచారం ప్రకారం రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తుందట. మూడో హీరోయిన్ గా కృతి శెట్టిని అనుకుంటున్నారు. అయితే అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
300589 697032i always enjoy to do blog hopping and i stumbled upon your blog .”~; 87887
267540 264189The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as significantly as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is actually a handful of whining about something you could fix in the event you werent too busy searching for attention. 417139