సంక్రాంతికి విడుదల అయిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాదాపుగా 50 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఈ సినిమా నిర్మాతకు భారీగా లాభాలను మిల్చిందని అంటున్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు గోపీచంద్ మలినేని తనకు నిర్మాత ఠాగూర్ రూ.12 లక్షల పారితోషికం ఇవ్వాలంటూ దర్శకుల మండలి వద్ద ఫిర్యాదు ఇచ్చాడు. నిర్మాత తన బ్యాలన్స్ పారితోషికం విషయంలో ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని అందుకే తాను దర్శకుల మండలిని ఆశ్రయించాల్సి వచ్చిందని దర్శకుడు గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.
ఎట్టకేలకు ఠాగూర్ మధు ఆ విషయమై స్పందించాడు. ఇదో పెద్ద వివాదం ఏమీ కాదు. ఇద్దరి మద్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సినిమా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యింది. చాలా కష్టపడి సినిమా షూటింగ్ ను లాక్ డౌన్ సమయంలో షూటింగ్ పూర్తి చేశాం. ఇలాంటి సమయంలో పారితోషికం విషయంలో మాట్లాడాలని అనుకున్నాం. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రాలేదు. దర్శకుల మండలి ముందు త్వరలో విచారణకు హాజరు కాబోతున్నట్లుగా ఠాగూర్ మధు క్లారిటీ ఇచ్చాడు. చిన్న మొత్తంకు గోపీచంద్ మలినేని ఇలా ఫిర్యాదు చేయడం ఏంటో అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు.
610532 754551i was just browsing along and came upon your site. just wantd to say great job and this post genuinely helped me. 258067
801105 879592Id forever want to be update on new posts on this web site , bookmarked ! . 596575
731465 375894Some genuinely prime posts on this web site , bookmarked . 88133
166119 712706My wife style of bogus body art were being quite unsafe. Mother worked with gun initial, following which they your lover snuck no cost upon an tattoo ink ink. I was positive the fact just about every ought to not be epidermal, due to the tattoo ink could be attracted from the entire body. make an own temporary tattoo 391754