సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల మరోసారి నోటీసులు అందుకున్నారు. ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన ఆయన ఇటీవల కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా మీటింగ్ నిర్వహించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. సంగం డెయిరీ మార్కెంటింగ్ మేనేజర్ ధూళిపాళ్ల ఇంటికి వెళ్లారు. ఈ విషయమై పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు అంటూ సంగం డెయిరీ నిర్వాహకులు అంటున్నారు. కోవిడ్ నిబంధనలకు విరుద్దంగా మీటింగ్ నిర్వహించారంటూ రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు ధూళిపాళ్ల ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వడం జరిగింది.
రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు రావడంతో ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. చుట్టు పక్కల వారు కూడా గుమ్మి గూడారు. ఆ సమయంలో ధూళిపాళ్ల ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నోటీసులపై వెంటనే స్పందించాలని.. విచారణకు హాజరు అవ్వాలని పోలీసులు ధూళిపాళ్లను ఆదేశించారు.
778709 979359This will likely be a fantastic web site, may well you be interested in doing an interview about how you developed it? If so e-mail me! 845801
485969 978697Keep up the amazing piece of work, I read couple of posts on this internet website and I feel that your blog is genuinely interesting and holds bands of fantastic information. 289625
994412 15606Blogs ou need to be reading […]Here is a great Weblog You might Uncover Intriguing that we Encourage You[…] 215487