Switch to English

‘చట్ట’ సభ తీరుపై జస్టిస్ ఎన్వీ రమణ ఆక్షేపణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

పాలకులు చేసే చట్టాలు సరిగ్గా అమలు చేయడం న్యాయస్థానాల విధి. చట్టాలు మాత్రమే కాదు, రాజ్యాంగం ప్రకారమే పాలన నడుస్తోందా.? లేదా.? అనేది చూడాల్సింది కూడా న్యాయ వ్యవస్థే. న్యాయ వ్యవస్థ ఆదేశాల్ని పాటించాల్సింది, అమలు చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వమే. న్యాయ వ్యవస్థ మితి మీరిన జోక్యం ప్రదర్శించకూడదంటూ ప్రభుత్వ పెద్దలు అడపా దడపా గుస్సా అవుతుంటారు. ఇటీవలి కాలంలో అది తరచూ వినిపిస్తోంది. ‘అంతా మా ఇష్టం. మేం చట్టం చేస్తే, అది అమలయి తీరాల్సిందే. మేం విధానపరమైన నిర్ణయం తీస్తే, దాన్ని కోర్టులు సైతం ప్రశ్నించజాలవు..’ అంటున్నారు పాలకులు. ఇది నిజంగానే ఓ వైపరీత్యం.

ఇక, అసలు విషయంలోకి వస్తే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, గత కొంతకాలంగా రూపొందుతోన్న చట్టాల్లోని లోపాల పట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకప్పుడు చట్టాలు చేసేటప్పుడు, చట్ట సభల్లో జరగాల్సిన స్థాయిలో చర్చ జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రకరకాల కారణాలతో సరైన చర్చ లేకుండానే చట్టాలు రూపొందుతున్నాయి. దాంతో, చాలా లోపాలు ఆ చట్టాల అమలులో ఎదురవుతున్నాయి. లిటిగేషన్లు పెరిగిపోతున్నాయి. న్యాయస్థానాలపై ఒత్తిడి పెరుగుతోంది..’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

దేశంలో కొత్త వ్యవసాయ చట్టాల చుట్టూ జరుగుతున్న రచ్చ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ చట్టాల అమలుని కొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చిందంటే.. అధికారంలో వున్నోళ్ళు ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కక్ష సాధింపు చర్యల కోసమో, మొండితనంతోనో.. అధికారం తమ చేతుల్లో వుందన్న అహంకారంతోనో.. పాలకులు చేస్తోన్న చిత్ర విచిత్రమైన చట్టాల కారణంగా న్యాయస్థానాల్లో లిటిగేషన్లు పెరిగిపోతున్నమాట వాస్తవం.

చట్ట సభలకు ఎలాంటివారు వెళుతున్నారు.? అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి.? అన్నదానిపై సామాన్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కరెన్సీ నోట్లతో ఓట్లను కొనుగోలు చేసేసి, అధికారంలోకి వచ్చేవాళ్ళ నుంచి ‘సరైన చట్టాలు’ వస్తాయని ఎలా అనుకోగలం.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...