1996లో అప్పటి నిజామాబాద్ జిల్లా ధర్మపురిలో జరిగిన యాదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘1996 ధర్మపురి’. గగన్ విహారి, అపర్ణ దేవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సమర్పణలో తెరకెక్కింది.
భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై దాసరి భాస్కర్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..
నిర్మాత మాట్లాడుతూ.. ‘చిత్ర నేపధ్యానికి తగ్గట్టుగానే ధర్మపురిలోనే చిత్రీకరించాం. కథ, కథనంలో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకేనే విధంగా తెరకెక్కించాం’ అని అన్నారు. హీరో గగన్ మాట్లాడుతూ.. సినిమాను దర్శకుడు చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. 1996 నాటి పరిస్థితులు, పాత్రలు మాత్రమే కనపడతాయి’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘గడిలో పని చేసే అబ్బాయి, బీడీలు చుట్టే అమ్మాయికి మధ్య ప్రేమ ఈ సినిమా’ అని అన్నారు. ఓషో సంగీతం అందించారు.
314001 105846You completed certain excellent points there. I did looking on the subject matter and identified most persons will go together with your blog 22128
360926 786365Taylor Lautner By the way you might want to have a look at this cool internet site I found 628487
107230 248226I enjoyed reading this a lot I actually hope to read far more of your posts within the future, so Ive bookmarked your weblog. But I couldnt just bookmark it, oh no.. When I see quality websites like this one, I like to share it with other people So Ive designed a backlink to your website (from 835660