ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘కౌలు రైతుల భరోసా’ మెగా కుటుంబం కూడా తన వంతు సాయం చేసింది. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, వదిన పద్మజ, సోదరీమణులు విజయ, మాధవి, ఆయన బావ డాక్టర్ రాజు, హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక తమ వంతు విరాళాలు అందించారు. వీరంతా కలిసి రూ.35 లక్షలు విరాళం ప్రకటించారు. ఈమేరకు వారి సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి ఈ మొత్తం అందించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..’రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని మా సోదరీమణులు, వదిన.. కౌలు రైతుల బాధలు చూసి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. విరాళం అందించిన వీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు పవన్ కల్యాణ్ చేపట్టిన ‘కౌలు రైతుల భరోసా’ కార్యక్రమానికి.. సాయిధరమ్ తేజ్ 10లక్షలు, వరుణ్ తేజ్ 10లక్షలు వైష్ణవ్ తేజ్ 5లక్షలు, నిహారిక-నాగబాబు రూ.5లక్షలు, మిగిలిన వారు 5లక్షలు అందజేశారు.
474269 697454Some truly fantastic content material on this web site , appreciate it for contribution. 856340
973788 812184Id need to speak to you here. Which isnt something Which i do! I love to reading a post that should get individuals to feel. Also, thank you for permitting me to comment! 955709