రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డిని ఢిల్లీ వరకే పరిమితం చేసేందుకు జగన్ ఆలోచిస్తున్నారని అన్నారు. ఈక్రమంలో ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. పార్టీ, జగన్ ప్రభుత్వం కోసం తాను, విజయసాయిరెడ్డి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ అన్నారు.
కరెంట్ కోతలపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. భవిష్యత్లో ఏపీ విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటుందని అన్నారు. ఈ సమస్యపై సంబంధిత మంత్రి, అధికారులు మాట్లాడకుండా.. సంబంధంలేని సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే జగనన్న ట్రూ చార్జ్తో ప్రజలకు కష్టాలు వస్తున్నాయని.. ఇకపై జగనన్న కరెంట్ కోత పేరుతో కొత్త పథకం అమలవుతుందని ఎద్దేవా చేశారు. ఈ పథకం కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే ఆరంభమైందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో గృహ వినియోగదారులకు విద్యుత్ కోతలు విధించిన విషయం తెలిసిందే.
Mega Casino ist Website dass zweifellos hebt wie Sie das ist Unterscheidungskraft von der Rest – beginnen mit große Natur Färbung.
26966 246979The next time I learn a weblog, I hope that it doesnt disappoint me as considerably as this one. I mean, I do know it was my choice to read, nevertheless I in fact thought youd have something attention-grabbing to say. All I hear is a bunch of whining about something that you could fix for those that werent too busy in search of attention. 147369