ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం జ్ఞాపకార్థం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్మారకం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. తాజాగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ మ్యూజిక్ మరియు డాన్స్ స్కూల్ కు ఎస్పీబీ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై అధికారికంగా ఆదేశాలను కూడా ప్రభుత్వం నుండి ఇవ్వాలంటూ సీఎం నెల్లూరు జిల్లా యంత్రాంగంను ఆదేశించడం జరిగింది. ఈ నిర్ణయం ఎస్పీబీ అభిమానులకు సంతోషంను కలిగించే విషయం.
చాలా ఆరోగ్యంగా ఉన్న ఎస్పీబీ ని కరోనా కాటు వేసింది. ఆయన హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో హాజరు అయిన సందర్బంగా కరోనా బారిన పడ్డారు. చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. మొదట ఆయన కరోనా నుండి బయట పడ్డారు. ఆయన ఆరోగ్యం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా బాగు పడుతుంది. క్రికెట్ చూస్తున్నారు. పాటలు వింటున్నారు అంటూ ఆసుపత్రి వర్గాల వారు మరియు ఆయన తనయుడు చరణ్ కూడా చెప్పారు. దాంతో అంతా బాలు గారు కోలుకున్నట్లే అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఇలాంటి పరిణామం ఎదురయ్యింది. ఆయన లేని లోటు రాబోయే వందేళ్లలో ఎవరు కూడా తీర్చలేరు అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు.
964943 67457This design is incredible! You undoubtedly know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own blog (effectively, almostHaHa!) Amazing job. I genuinely loved what you had to say, and much more than that, how you presented it. Too cool! 924243
613725 829719hi and thanks for the actual weblog post ive lately been searching regarding this specific advice on-line for sum hours these days as a result thanks 54137
943536 40994magnificent points altogether, you simply won a emblem new reader. 441075