నిన్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా పట్టు వస్త్రాలు అందించేందుకు గాను తిరుమల వెళ్లిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాత్రి అక్కడే బస చేశారు. తెల్లవారు జామునే మళ్లీ స్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా నేడు తెల్లవారు జామున స్వామి వారిని దర్శించుకున్నారు. మహాద్వారం ప్రవేశం వద్ద సీఎం జగన్ కర్ణటక సీఎం యడ్యూరప్పకు స్వాగతం పలికారు. జగన్ తో పాటు పలువురు మంత్రులు మరియు టీడీపీ అధికారులు ఉన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కరోనా నేపథ్యంలో టీటీడీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరుమలలో కర్ణాటక భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సత్రాల భవన నిర్మాణంకు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు కూడా తిరుమల నుండి రేణి గుంట విమానాశ్రయం చేరుకున్నారు.
223950 474832Genuinely instructive and superb structure of articles, now thats user friendly (:. 683022
940255 673472Disgrace on the search Google for no longer positioning this post higher! Come on over and seek advice from my site. 779600
245042 585835I like the way you conduct your posts. Hmm 768272
744674 155683My brother suggested I would possibly like this weblog. He was once entirely appropriate. This submit actually made my day. You cant believe just how so much time I had spent for this information! Thank you! 922768
123896 314158Hi there! Nice stuff, please do tell me when you finally post something like this! 827872