తెలంగాణ హైకోర్టులో ఎంపీ ఘరామకృష్ణరాజుకు చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. రఘురామ దాఖలు చేసిన పిటీషన్ ను సాంకేతిక కారణాలతో హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి ఇచ్చారు.
కాగా.. గత నెల మధ్యలో అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ అనంతరం రఘరామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఊరట కలిగింది.
అంతకుముందు అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును కోరారు.
519466 883085I like the way you conduct your posts. Have a nice Thursday! 644837
548310 117561I believe other web site proprietors need to take this internet site as an model, quite clean and superb user genial style . 763196
854572 202852cool thanks for reis posting! btw are there feeds to your blog? Id enjoy to add them to my reader 666423
713582 247520Read More HERE. I bookmarked it. 986541