Switch to English

బిగ్ బాస్ 5: గెలుపు దిశగా దూసుకెళ్తోన్న సన్నీ రాజ్యం- ఎపిసోడ్ 32

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ 5 లో ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. సన్నీ, రవిలకు రెండు రాజ్యాలు ఇచ్చి వారిలో ఎవరో ఒకరే రాజు అవుతారని, ఏ రాజుకి ఎక్కువ మంది మద్దతు ఇస్తారో వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే ప్రజలలో ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటాయో వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని అన్న విషయం తెల్సిందే. రవి, సన్నీలు వారి వారి స్ట్రాటజీలు ఉపయోగించుకుని ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేసారు. ఇక ప్రజలు కూడా వారి వారి స్ట్రాటజీలు వారు ఆడుతున్నారు.

ఈరోజు జరిగిన మొదటి టాస్క్ లో ఇరు రాజ్యాలకు మద్దతు ఇచ్చే ప్రజలు మడ్ పిట్ లో పోటీ పడాల్సి ఉంటుంది. రవి టీమ్ నుండి విశ్వ రాగా సన్నీ టీమ్ లో మానస్ మొదటిగా పోటీ పడ్డారు. ఇందులో విశ్వ గెలుపొందాడు. రెండో రౌండ్ కోసం కొంత కాంట్రవర్సీ అయింది. రవి టీమ్ నుండి లేడీ కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి సన్నీ టీమ్ నుండి వారినే పంపాలని కోరగా సన్నీ దానికి ససేమీరా అన్నాడు. దీంతో జెస్సీతో పోటీ పాడటానికి అన్నీ మాస్టర్ రాగా ఆమెను సులువుగానే ఓడించేసాడు. ఇక మూడో రౌండ్ పింకీ, శ్వేతాల మధ్య పోటీ జరగ్గా శ్వేతా నెగ్గింది. మూడు రౌండ్స్ లో రెండు గెలిచినందుకు రవి రాజ్యం గెలుపొందింది. వారికి 150 కాయన్లు ఇచ్చారు.

ఇక రెండో టాస్క్ గా రెండు గోడలను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసారు. రవి, సన్నీలలో ఎవరికి అయితే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలను ఆ గోడపై పెట్టాల్సి ఉంటుంది. బజర్ మోగేసమయానికి ఎవరి ఫోటోలు అయితే ఎక్కువ ఉంటాయో వారే విజేతలు. సన్నీ టీమ్ నుండి మానస్, జెస్సీ పోటీ పడగా రవి టీమ్ నుండి శ్రీరామ్ చంద్ర, విశ్వ పోటీ పడ్డారు. ఈ టాస్క్ కొంత ఫిజికల్ అయింది. శ్రీరామ్ చంద్ర మోచేతులకు దెబ్బలు తగలగా శ్రీరామ్ చంద్ర మోచేతితో జెస్సీను కొట్టాడు. అయితే చివరికి సన్నీ టీమ్ విజయం సాధించింది.

మూడో టాస్క్ టగ్ ఆఫ్ వార్ గా ప్రకటించారు. ఈ టాస్క్ లో కూడా సన్నీ టీమ్ విజయం సాధించింది. శ్రీరామ్ చంద్ర ఈ టాస్క్ కోసం మానస్ ను సంచలకునిగా ప్రకటించగా దానికి సన్నీ టీమ్ ఒప్పుకోలేదు. దీంతో హమీదను సంచలకురాలిగా ప్రకటించాడు శ్రీరామ్ చంద్ర. ఈ టాస్క్ లో విజయం సాధించడం ద్వారా సన్నీ రాజ్యం పైచేయి సాధించింది. ఇక ఎపిసోడ్ మొత్తం ఎప్పటికప్పుడు, ఎవరికి వారు సందు దొరికితే డబ్బాలో నుండి డబ్బులు దొంగతనం చేసి వారి కాయిన్లు పెంచుకునే ప్రయత్నం చేసారు. రేపు ఈ టాస్క్ లో ఎవరు విజయం సాధిస్తారో తెలుస్తుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...