దేశంలో మళ్లీ కరోనా అలెర్ట్ సైరన్ మోగుతోంది. రద్దీ ప్రాంతాల్లో ప్రజలంతా మాస్కులు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో కరోనా పరిస్థితులపై అంచనా వేసేందుకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇకపై వారానికోసారి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.
‘ప్రపంచంలో పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా ఇంకా పోలేదు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. నిఘా మరింత కట్టుదిట్టం చేయాలి. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలి. ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిధ్దం’ అని మాండవీయ అన్నారు.
కరోనాపై జాతీయ టాస్క్ ఫోర్స్ అధిపతిగా ఉన్న వీకే పాల్ మాట్లాడుతూ.. ‘కరోనా పరీక్షలు చేస్తున్నాం. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పని లేదు. మాస్కులు ధరించండి. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించి ఎటువంటి సడలింపులు ఇవ్వలేదు’ అని అన్నారు. చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూండటంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అలెర్ట్ చేసింది.
496178 793627Ill create a hyperlink towards the internet page about my private weblog. 44316
240191 409336Does your blog have a contact page? Im having a tough time locating it but, Id like to send you an e-mail. Ive got some suggestions for your blog you may be interested in hearing. Either way, fantastic internet site and I look forward to seeing it expand more than time. 204115
890843 721659I was suggested this blog by way of my cousin. Im no longer confident whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. Youre great! Thanks! 579088