హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి.. రాయదుర్గం వంటి ప్రాంతాలకు ప్రజలు నిత్యం వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు. రెండు కిలోమీటర్ల లోపు పరిదే అయినప్పటికీ… నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటారు. నిన్నటి వరకు ఈ మార్గంలో ప్రయాణం కోసం బస్సు, ఆటో,బైక్, కార్లను వినియోగించేవారు.
కాగా, దీనికి తోడుగా ఈరోజు నుంచి అక్కడ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. హైటెక్ సిటి నుంచి రాయదుర్గం వరకు మెట్రో రైల్ సర్వీస్ వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మెట్రో రైల్ సర్వీస్ ఈరోజు నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఉదయం రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్ హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో సర్వీస్ ను ప్రారంభించారు.
కాగా, ఈరోజు మధ్యాహ్నం నుంచి సాధారణ ప్రయాణికులకు మెట్రో రైల్ సర్వీస్ అందుబాటులోకి వస్తున్నది. మొత్తం 1.5 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణం చేస్తుంది. దీంతో ఈ మార్గంలో కొంతమేర ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉన్నది. 2017 నుంచి హైదరాబాద్ లో మెట్రో రైల్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
327278 371061Informative Site Hello guys here are some links that contains info that you might locate useful yourselves. It is Worth Checking out. 144589
144623 258136hello i discovered your post and thought it was quite informational likewise i suggest this web site about repairing lap tops Click Here 57748
723303 637375I actually like your writing style, great details, appreciate it for posting : D. 204522
17329 940962As soon as I detected this internet website I went on reddit to share some of the adore with them. 980208