చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమల రెడ్డి పల్లెలో జరిగిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. 16 ఏళ్ల బాలిక తన సోదరిపై ఒకడు అత్యాచారంకు ప్రయత్నిస్తున్న సమయంలో తన చేతిలో ఉన్న కొడవలితో ఏకంగా వాడి చేయి నరికింది. వాడి చేయి నరికి చెల్లిని కాపాడుకుంది. ఆమె చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. అలాంటి కీచకులకు బుద్ది చెప్పేందుకు రక్త పాతం తప్పదంటూ ఆమెను సమర్థిస్తున్న వారు అంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అక్కా చెల్లెల్లు అడ్డకొండ ప్రాంతానికి మేకలను తీసుకుని మేత కోసం వెళ్లారు. అక్కడ వారు మేకలను మేపుతున్న సమయంలో శంకరప్ప అనే 40 ఏళ్ల మృగాడు బాలికను చెట్ల పొదల్లోకి లాకెల్లేందుకు ప్రయత్నించాడట. చెల్లిని లాక్కెలుతుండటంతో అక్క అతడిని బతిమిలాడింది. వేడుకుంది అయినా వాడు చిన్న పిల్లను లాక్కెలేందుకు ప్రయత్నించాడు.
దాంతో తన చేతిలో ఉన్న కొడవలితో ఒక్క వేటు వేసింది. దాంతో అతడు ఆ బాలికను వదిలేశాడు. అక్కడ నుండి అక్క చెల్లెల్లు బయట పడ్డారు. బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. శంకరప్పను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
525254 63079Proper humans speeches need to seat as nicely as memorialize about the groom and bride. Beginer sound system about rowdy locations ought to always not forget currently the glowing leadership of a speaking, which is ones boat. finest man speeches brother 438978
821811 334385Thank you for your info and respond to you. auto loans westvirginia 414541
834494 327685Thanks for helping out, superb information . 278095
787287 413766hey was just seeing should you minded a comment. i like your web site and the theme you picked is super. I is going to be back. 314024