Switch to English

సమాధులు చెప్పిన సత్యం: గల్వాన్ ఘర్షణల్లో 106 మంది చైనా సైనికుల మృతి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

తూర్పు లడఖ్ లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో చైనా సైనికులు ఎంత మంది చనిపోయారనే విషయాన్ని డ్రాగన్ ఇప్పటికీ వెల్లడించలేదు. జూన్ 15న చైనా దొంగ దెబ్బ తీయడం.. దానికి ధీటుగా భారత సైనికులు స్పందించి డ్రాగన్ సేనలను ఊచకోత కోయడం తెలిసిందే. ఆ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి భారత్ తగిన విధంగా నివాళులు అర్పించింది.

అయితే, ఆ ఘటనలో పెద్ద ఎత్తున చైనా సైనికులు మరణించినా.. డ్రాగన్ ఆ విషయాన్ని అంగీకరించలేకపోయింది. వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం మాట అటుంచితే.. కనీసం కుటుంబ సభ్యులకు కూడా వారి మృతదేహాలను అప్పగించలేకపోయింది.

తాజాగా దీనికి సంబంధించిన కీలకమైన విషయాలు వెలుగుచూశాయి. సదరన్ జిన్ జియాంగ్ జిల్లాలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 69316 యూనిట్ లో భారీగా సమాధులు ఉన్నాయి. ఇటీవలే నిర్మించిన ఆ సమాధులపై గల్వాన్ లో భారత్ తో జరిగిన పోరులో అమరులైన సైనికులు అని రాసి ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగు చూడటంతో నాటి ఘర్షణల్లో చనిపోయినవారి లెక్క తెలిసింది.

ఓ బ్రిగేడియర్ ర్యాంకు అధికారి సహా మొత్తం 106 సమాధులు అక్కడున్నాయి. తమ సైనికులు ఎంతమంది చనిపోయో చైనా చెప్పకపోయినా.. అసలు సత్యాన్ని ఆ సమాధులు చెప్పాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రాజ్యకాంక్షతో రగిలిపోతున్న చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో మనల్ని ఇబ్బంది పెడుతున్న డ్రాగన్ ఎత్తుకు పై ఎత్తు వేసింది. చైనా కు సమీపంలో ఆధునికమైన యుద్ధనౌకను మోహరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి అత్యంత తెలివిగా మన యుద్ధనౌకను తరలించింది. ఈ ఆపరేషన్ మొత్తం చాలా రహస్యంగా సాగింది.

ఇప్పటికే ఆ జలాల్లో సంచరిస్తున్న అమెరికా యుద్ధనౌకలతో సమాచారాన్ని రహస్యంగా పంచుకుంటూ భారత యుద్ధనౌక అక్కడకు చేరింది. ఈ విషయం తెలియడంతో డ్రాగన్ షాక్ కు గురైంది. భారత్ ఇలాంటి సాహసోపేత చర్యకు పూనుకుంటుందని ఊహించని చైనా.. ఈ విషయాన్ని దౌత్య చర్చల్లో ప్రస్తావించింది. ఇది సరికాదని అసంతృప్తి వ్యక్తంచేసింది.

వాస్తవానికి దక్షిణ చైనా సముద్ర జలాలపై ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న సహజవనరులపై కన్నేసిన చైనా.. అందులో సింహభాగం తనదేనని చైనా వాదిస్తుండగా.. సమీప దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో మన నౌకను అక్కడకు తరలించడం ద్వారా భారత సత్తా ఏమిటో డ్రాగన్ కు తెలియజెప్పినట్టయింది. ఇక అండమాన్ వద్ద కూడా భారత నౌకాదళం యుద్దనౌకలను మోహరించి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధంగా ఉంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...