కరోనా కారణంగా మానవత్వం అనేది మంట కలుస్తుందని మనం పలు సందర్బాల్లో చూశాం. తాజాగా హైదరాబాద్ లో మరో సంఘటన జరిగింది. నిజామాబాద్కు చెందిన భగీరథికి ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు నిజామాబాద్లో ఉంటున్నాడు. మరో కొడుకు రమేష్ హైదరాబాద్లో ఉంటున్నాడు. పెద్ద కొడుకు నుండి ఇటీవలే హైదరాబాద్లో ఉన్న చిన్న కొడుకు వద్దకు వచ్చింది. ఆమెకు వచ్చినప్పటి నుండి కూడా తీవ్రమైన జ్వరం వచ్చింది. దాంతో రమేష్ ఉంటున్న ఇంటి చుట్టుపక్కల వారు ఆమెకు కరోనా వచ్చిందేమో అంటూ అనుమానం వ్యక్తం చేసి రమేష్ ను తిట్టడం మొదలు పెట్టారు.
శనివారం రాత్రి సమయంలో ఆమె మృతి చెందింది. ఈ సమయంలో ఏం చేయాలో రమేష్ కు అర్థం కాలేదు. అంత్యక్రియలకు డబ్బులు లేవు, ఊర్లోకి తీసుకు వెళ్లాలంటే సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. దాంతో తల్లి మృతదేహంను రోడ్డు మీద ఫుట్ పాత్ పై విడిచి పెట్టాలనుకున్నాడు. ఒక గోనె సంచిలో ఉంచి బంజారాహిల్స్ రోడ్డు నెం 2 లోని ఫుట్ పాత్ పై వదిలాడు. అక్కడ స్థానికులు చూపి పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారు రంగంలోకి దిగి ఆమెను గుర్తించి కేసు నమోదు చేశారు. పోలీసులు రమేష్ ను ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు. పోలీసులు కూడా అతడి స్థితికి బాధపడ్డారు.
900488 955995I respect your piece of work, appreciate it for all the intriguing content . 638598
757390 206542Constructive criticism is usually looked upon as becoming politically incorrect. 945450
722011 12133You need to get involved in a contest first with the greatest blogs more than the internet. Ill recommend this page! 400963
314234 772236There is evidently a lot to know about this. I consider you made certain good points in functions also. 255606