Switch to English

కరకట్ట గడువు ముగిసింది.. వాట్ నెక్ట్స్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

విజయవాడలో కృష్ణా కరకట్టపై నిర్మించిన భవనాలపై వివరణ ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన గడువు ముగిసింది. ఇందుకు సంబంధించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే కూల్చివేత తప్పదంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొనడంతో ఇప్పుడు ఏం జరగబోతోందో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నదీపరీవాహక పరిరక్షణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి కరకట్టపై అక్రమంగా నిర్మించారంటూ మొత్తం 21 భవనాలకు చెందిన యజమానులకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేశారు.

వారం రోజుల్లో వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి తాము తీసుకునే చర్యలకు కట్టుబడి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11 మంది భవన యజమానులు మాత్రమే ఆ నోటీసులపై స్పందించగా.. మిగిలినవారు కోర్టును ఆశ్రయించారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్స్ యజమాని లింగమనేని రమేష్ ఎట్టకేలకు ఆ నోటీసులపై స్పందించారు. అసలు తనకు నోటీసులు జారీచేసిన అధికారికి ఆ అధికారమే లేదని పేర్కొన్నారు. తమ భవనం అక్రమంగా నిర్మించింది కాదని, కృష్ణా నదికి 50 మీటర్ల అవతలే ఉందని అందులో వివరించారు.

కేవలం సేవాభావంతోనే తన ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చినట్టు తెలిపారు. తన భవనానికి పంచాయతీ అనుమతి ఇచ్చిందని, వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇస్తే, భవనానికి సంబంధించిన అన్ని పత్రాలూ చూపిస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా నోటీసుల్లో తన పేరును తప్పుగా రాశారని వివరించారు. అయితే, ఈ నోటీసుల్లో ఆయన ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి చెందని అధికారులు.. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఈ అంశంపై ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లనున్నారు.

కరకట్టపై అక్రమ నిర్మాణాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్న జగన్ సర్కారు.. ఈ విషయంలో దూకుడుగానే వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు నివాసమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రక్రియలో సీఎం జగన్ వెనక్కి తగ్గే అవకాశమే ఉండదని పేర్కొంటున్నారు. మొత్తమ్మీద నోటీసుల గడువు ముగిసిన నేపథ్యంలో కూల్చివేత షూరూ చేస్తారా లేక న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా చూసుకునే క్రమంలో మరికొన్ని రోజులు వేచిచూస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజావేదిక కూల్చివేతపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఈ విషయంలో జగన్ కాస్త ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...