గత సంవత్సరం కరోనా కు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ వైధ్యులకు సరైన సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందంటూ నర్సీపట్నం వైధ్యుడు సుధాకర్ ఆ సమయంలో సంచలనంగా నిలిచిన విషయం తెల్సిందే. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గాను ఆయన్ను సస్పెండ్ చేయడంతో పాటు కేసులు కూడా పెట్టారు. ప్రస్తుతం ఆయన కేసు నడుస్తూనే ఉంది. ఈ సమయంలో సుధాకర్ గుండె పోటుతో మృతి చెందాడు. సుధాకర్ మృతి అందరికి షాకింగ్ గా మారింది.
వైధ్యుడు సుధాకర్ మృతిపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సుధాకర్ మృతికి పూర్తి బాధ్యత వైకాపా ప్రభుత్వందే అంటూ ఆరోపించారు. ప్రభుత్వ వేదింపుల కారణంగానే సుధాకర్ చనిపోయారంటూ చంద్రబాబు ఆరోపించారు. సుధాకర్ మృతికి సీఎం వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. సర్కారు సహకరించడం లేదంటూ గత సంవత్సరం మీడియా ముందుకు వచ్చి మాట్లాడినందుకు గాను సుధాకర్ పై చర్యలు తీసుకున్నవిషయం తెల్సిందే.
322562 371093The next time I just read a weblog, I actually hope which it doesnt disappoint me up to this 1. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something intriguing to convey. All I hear can be a handful of whining about something you could fix inside the event you werent too busy trying to find attention. 58447
381016 4617Precisely what I was looking for, thankyou for putting up. 303415