వ్యవసాయం కోసం కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్రం విదానమని కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడా సమావేశంలో కేంద్రం తీరును దుయ్యబట్టారు. ‘కేంద్రం చెప్పినట్టు తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోతే ఏడాదికి 25వేల కోట్లు నష్టం రావచ్చు. అయినా సరే.. రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టమని తేల్చి చెప్పాం. విద్యుత్ సంస్కరణల వల్ల లాండ్రీ, వస్త్ర పరిశ్రమ, పౌల్ట్రీలు, వ్యవసాయం, ఎస్సీలకు ఉచిత విద్యుత్ అమలు చేయడం కష్టం’.
‘అదనపు రుణాల కోసం తలొగ్గి శ్రీకాకుళం జిల్లాలో 25 వేల వ్యవసాయ మీటర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిగించింది. మిగిలిన మీటర్లకు 737 కోట్లతో టెండర్లు పిలిచారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ.. పార్లమెంట్లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టకపోతే దేశం నాశనమైతుంది. వారి అవినీతి చిట్టా నా దగ్గర ఉంది. రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది’ అని అన్నారు.
552418 93525hi very good page i will definaely come back and see again. 841378
439239 538458This really is such a fantastic resource that youre offering and you supply out at no cost. I appreciate seeing sites that realize the worth of offering a perfect useful resource entirely totally free. I genuinely loved reading your submit. 978761
50634 466397Some times its a discomfort within the ass to read what people wrote but this web website is extremely user friendly ! . 929771