పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు పాక్ అత్యున్నత కోర్టు మరణశిక్ష విధించింది. 2007లో నవంబర్ లో రాజ్యాంగానికి విరుద్ధంగా దేశంలో ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం ముషారఫ్ దేశ ద్రోహానికి పాల్పడ్డారు. 2013లో ముషాఫర్ పై కేసు నమోదైంది.
ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. పాకిస్తాన్ దేశ చరిత్రలో ఒక మాజీ దేశాధ్యక్షుడికి మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి.
మాజీ అధ్యక్షుడిపై దేశద్రోహం కేసు నమోదయ్యాక 2016లో ముషారఫ్ పాకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్లారు. మార్చి 2016 నుంచి అక్కడే ఉంటున్నారు. 76 ఏళ్ల ముషారఫ్ ఆరోగ్యం కారణాల రీత్య దుబాయ్ ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ముషారఫ్ ను దుబాయ్ నుంచి ఎలా వెనక్కి తీసుకొస్తుంది అన్నది చూడాలి. దుబాయ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. దేశద్రోహం కింద శిక్షపడిన ముషారఫ్ తిరిగి వెనక్కి వెళ్లేలా ఒత్తిడి తీసుకొస్తుందా లేదా చూడాలి.
62748 136203Wonderful post, I believe web site owners should acquire a good deal from this web web site its quite user pleasant. 449816
984588 808936Spot lets start function on this write-up, I truly believe this wonderful website requirements significantly a lot more consideration. Ill apt to be once once again to read an excellent deal more, numerous thanks for that info. 501384
712373 699764I like this post, enjoyed this 1 appreciate it for putting up. 45299