దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోటను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఓ కాకి అక్కడ మృతిచెందడమే ఇందుకు కారణం. ప్రస్తుతం కరోనా కంటే ఉత్తరాదిని బర్డ్ ఫ్లూ బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈనెల 10న దాదాపు 15 కాకులు ఎర్రకోట ప్రాంగణంలో చనిపోయి కనిపించాయి. వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించగా.. వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్టు గుర్తించారు. దీంతో ఎర్రకోటను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం అయిన ఈనెల 26 వరకు ఎర్రకోటలోకి సందర్శకులను అనుమతించకూడదని నిర్ణయించారు.
మరోవైపు ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలనూ బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఇటీవల ఓ గుడ్లగూబ మృతిచెందగా.. దాని మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అది బర్డ్ ఫ్లూతోనే చనిపోయిందని గుర్తించారు.
308141 792841good day, your website is really unquie. Anways, i do appreciate your function 278226
356380 276976I visited a great deal of web site but I conceive this 1 holds something unique in it in it 695037
374803 162294Deference to website author , some great entropy. 111579
541644 86797Its hard to find knowledgeable men and women on this topic, but you sound like you know what youre talking about! Thanks 144147
219244 131065I really prize your function , Excellent post. 682244