Switch to English

బిగ్ బాస్ 5: మళ్ళీ అమ్మ మీద రవి ఒట్టేశాడా? – ఎపిసోడ్ 48

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ సీజన్ 5 లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఇంటి తదుపరి కెప్టెన్ గా సన్నీ ఎంపికయ్యడు. అయితే దానికంటే ముందు హౌజ్ లో చాలానే డ్రామా నడిచింది.

ముందుగా త్రిమూర్తులు మళ్ళీ కలిసిపోయారు. కోల్గేట్ స్మైల్ కాంటెస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఒక్కొక్క ఇంటి సభ్యుడ్ని వచ్చి జీవితంలో మీరు వెనుకబడి ఆగిపోయాం అనుకున్న సందర్భాలు దాన్ని దాట్టుకుని స్మైల్ చేసుకున్న విషయం గురించి చెప్పమన్నాడు. ఈ కాంటెస్ట్ లో ఒక్కొక్కరూ తమ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. అందరిలోకి జెస్సి కథ అందరినీ ఆకట్టుకుంది. తాను మోడల్ అయినా కూడా జెస్సి వాళ్ళ అమ్మ గారు తన కొడుకు పెద్ద మోడల్ అని చెప్పుకోలేదని కానీ బిగ్ బాస్ సీజన్ 5 కి సెలెక్ట్ అయ్యాను అని తెలియగానే చాలా గర్వంగా చెప్పుకున్నానని అన్నాడు. ఈ టాస్క్ నెగ్గిన తర్వాత జెస్సి మరోసారి షణ్ముఖ్, సిరిలకు సారీ చెప్పాడు. ముగ్గురూ కూడా మళ్ళీ కలిసిపోయారు.

ఇక ప్రియా మొన్నటి దాకా సన్నీ మీద అరిచేసి ఇప్పుడు పాజిటివ్ అయిపోయారు. సన్నీని కవ్విస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో మరో ఆసక్తికర అంశం ప్రియా, షణ్ముఖ్ ల మధ్య జరిగింది. సిరి ఫోటో స్టిక్కర్స్ ను రవి తీసి మళ్ళీ ఆమెతోనే డీలింగ్ మాట్లాడుకున్నాడని వీళ్లిద్దరి అనుమానం. అదే నిజం కూడా. కెమెరా కళ్ళకు చిక్కింది. అయితే రవి మరోసారి అమ్మ మీద ఒట్టేసాడు. అప్పట్లో లహరి విషయంలో అదే జరిగింది. మరి ఇప్పుడు కూడా అమ్మ మీద ఒట్టేసాడు.

ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పోటీలో ఉన్న ఐదుగురు నడుముకు బలూన్స్ కట్టుకుని ఉంటారు. గార్డెన్ ఏరియాలో ఉన్న పిన్ ఉంటుంది. బజర్ మొగినప్పుడు ఒక ఇంటి సభ్యుడు ఆ పిన్ ను తీసుకుని తను సపోర్ట్ చేయాలనుకున్న కెప్టెన్సీ పోటీదారునికి ఇవ్వాల్సి వుంటుంది. ఈ టాస్క్ లో చివరిగా సన్నీ, రవి మిగిలారు. అప్పుడు ఎన్నీ మాస్టర్ అందరికంటే ముందు పిన్ ను తీసుకుని అది సన్నీకి ఇచ్చింది. దీంతో సన్నీ ఇంటి తదుపరి కెప్టెన్ గా నిలిచాడు. కెప్టెన్సీ గెలిచిన అనంతరం కెప్టెన్ డ్రెస్ ను వేసుకుని చాలా ఆనందించాడు. కెప్టెన్ అయ్యాక కూడా ప్రియా ను పిలిచి మీరు ఏ పని చేస్తారు అని అడిగి ఆమెకు సౌకర్యంగా ఉండేలా బెడ్ రూమ్ ఇచ్చాడు. చూస్తుంటే ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగినట్లే అనిపిస్తోంది. ఇంకా రేషన్ మ్యానేజర్ ఎవరన్నది డిసైడ్ కాలేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

రాజకీయం

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...