యూఏఈలో జరిగిన ఐపీఎల్ లీగ్లో మిగిలిపోయిన 31 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే కరోనా కారణంగా బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇది బ్యాట్స్ మెన్ వరం.. బౌలర్లకు శాపం అని విశ్లేషిస్తున్నారు.
బ్యాట్స్ మెన్ బంతిని స్టాండ్స్లోకి కొడితే.. తిరిగి ఆ బంతిని ఉపయోగించవద్దంటోంది. వాటిని ఇతరులు తాకాతారు కాబట్టి.. వాటిని వాడితే కరోనా వచ్చే ప్రమాదం ఉంటుందని.. అందుకే కొత్త బంతిని ఉపయోగించాలని బీసీసీఐ ప్రతిపాదించింది. ఈసారి మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందునే ఈ కొత్త నిబంధనను తీసుకొస్తోంది బీసీసీఐ.
కొత్తబంతి హార్డ్గా ఉంటూ సులువుగా బ్యాట్పైకి వస్తుంది కాబట్టి బ్యాట్స్ మెన్ కు లాభం. యూఏఈ పిచ్లు స్పిన్నర్లకు సహకరిస్తాయి కాబట్టి కొత్త బంతితో బౌలర్లు దానికి అనుగుణంగా బౌల్ చేయాలి. దీంతో బౌలర్లకు బంతిపై పట్టు చిక్కదు. ఇది బ్యాట్స్మెన్కు లాభం. దీనిపై బీసీసీఐ స్పందనేంటో చూడాలి.
739080 140296Blogs ou need to be reading […]Here is a superb Blog You might Discover Fascinating that we Encourage You[…] 365101
430645 843027I was searching at some of your articles on this web site and I believe this internet site is truly instructive! Maintain on posting . 735438
457286 173621This web page is really a walk-through its the internet you desired with this and didnt know who need to have to. Glimpse here, and youll definitely discover it. 96632