విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం మే 6న థియేటర్లలో విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెల్సిందే. అయితే విడుదలయ్యాక డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా పర్వాలేదు.
ఇక ఇప్పుడు ఈ చిత్ర ఓటిటి రిలీజ్ పై తాజాగా అప్డేట్ వచ్చింది. అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రాన్ని ఆహా సంస్థ కొనుగోలు చేసింది. ఇక చిత్రం విడుదలైన మూడు వారాల తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ లో దర్శనమివ్వనుంది. అంటే మే 27న ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.
రుక్సార్ ధిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పెళ్లి, అందులోని సమస్యలు ఆధారంగా తెరకెక్కింది.
337735 49874When I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with exactly the same comment. Is there any approach youll be able to remove me from that service? Thanks! 338254
555673 99568Would really like to perpetually get updated great weblog ! . 435392