Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో చౌక ధరలకే వేల ఎకరాలు.. ఎలాగబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,468FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు ఇచ్చేందుకోసం ఉద్దేశించబడిన సంక్షేమ పథకంలో బాగంగా, బోల్డంత భూమిని సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు ముందస్తుగా భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేశారన్న ఆరోపణలున్నాయి.

కొన్ని చోట్ల అసలు భూములే దొరకలేదు. దాంతో, కొండల మీదా.. స్మశానాల్లోనూ పేదలకు ఇళ్ళ స్థలాల్ని ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. వాటిపై వివాదాలు నడుస్తున్నాయి. ఇంటి స్థలాలు, ఆపై ఇళ్ళు.. ఇదీ జగన్ సర్కారు చేసిన ‘ఇళ్ళ’ ప్రకటన తాలూకు సారాంశం.

సరే, పేదలకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసినా, అభినందించి తీరాల్సిందే. కానీ, ఇక్కడ పాలకుల చిత్తశుద్ధి ఏంటి.? అని ప్రశ్నించకుండా ఎలా వుండగలం.? పేదలకు ఇళ్ళ స్థలాల నిమిత్తం ప్రభుత్వం నానా తంటాలూ పడింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. భూముల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.

మరి, పెట్టుబడిదారులకు తక్కువ ధరకే భూముల్ని ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందిట.? ‘చౌక ధరలకే వేల ఎకరాలు..’ అంటోంది అధికార వైసీపీకి చెందిన అనుకూల మీడియా. త్వరలో విశాఖలో జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’ నేపథ్యంలో అధికార పార్టీ అనుకూల మీడియా తెరపైకి తెస్తున్న కథనాల్లో ‘చౌక ధరలకే భూముల లభ్యత’ అన్న అంశం అత్యంత కీలకమైనది.

అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమయ్యిందో ఇన్వెస్టర్లు తెలుసుకోకుండా రంగంలోకి దిగుతారా.? అసలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదని ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.? ‘నేను విశాఖకు వచ్చేస్తున్నా.. విశాఖే రాజధాని..’ అని ముఖ్యమంత్రి చెబితే సరిపోదు కదా.?

రాజధాని మార్పు అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళింది. సర్వోన్నత న్యాయస్థానంలో రాజధానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతోంది. ఆ విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జాప్యం చేసినన్నాళ్ళూ చేసి, ఇప్పుడు వేగంగా విచారణ చేసెయ్యాలంటూ ఏపీ సర్కారు, సుప్రీంకోర్టుని కోరితే కుదురుతుందా.?

3 COMMENTS

సినిమా

“మలయాళ ప్రేమకథలు హిట్ చేస్తాం, తెలుగు ప్రేమకథలపై వివక్ష” :...

సక్సెస్‌ఫుల్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'K-ర్యాంప్'. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేష్ దండ, శివ బొమ్మలు...

‘హరి హర వీరమల్లు’:  జూలై 20న వైజాగ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్’...

“జూనియర్‌” కిరీటికి శివన్న ఆశీర్వాదం

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతోన్న సినిమా ‘జూనియర్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని రాధా కృష్ణ తెరకెక్కించగా, శ్రీలీల...

మెగా ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన తెలుగు వెబ్ సైట్

ఈరోజు కోట శ్రీనివాసరావు మరణం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి ఆయన పార్ధీవ దేహాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.. ఈ వార్తను ఒక తెలుగు వెబ్...

Kota Srinivasa Rao: ‘కోటన్నా..’ ఇదైతే నేను ఖండిస్తున్నా..!

Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావు.. తెలుగు చిత్రసీమ మర్చిపోలేని పేరు. విలక్షణమైన నటన అనే పదానికి నూరు శాతం న్యాయం చేసిన నటుడు ఆయన....

రాజకీయం

నారా లోకేష్ వంద రోజుల ఛాలెంజ్

మంగళగిరిలో రోడ్లపై గుంతలు లేకుండా చేయాలని, పట్టణాన్ని మరింత శుభ్రంగా మార్చాలని మంత్రి నారా లోకేష్ వంద రోజుల ప్రత్యేక ఛాలెంజ్ ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ పనులను మరింత వేగవంతం చేసేందుకు...

చంద్రబాబు వయసెంత.? పేర్ని నాని వయసెంత.? ఎవరి భయాలేంటి.?

పేర్ని నాని వైసీపీ నేత, మాజీ మంత్రి కూడా.! 2024 ఎన్నికల్లో భయపడి, పోటీకి దూరంగా వున్నారు. అంతకన్నా ముందే, ‘ఎన్నికల్లో పోటీ చేయడంలేదు’ అని ప్రకటించేశారాయన. తనకెలాగూ టిక్కెట్ రాదు, తన...

వైసీపీ డైవర్షన్ రాజకీయం: కూటమి ఆ ట్రాప్‌లో ఇరుక్కుంటోందా.?

మొన్న ఎన్టీయార్ - పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా నడిచిన ట్రోలింగ్ కావొచ్చు.. అంతకు ముందు బాలకృష్ణ మీద జరిగిన ట్రోలింగ్ కావొచ్చు, చంద్రబాబు - లోకేష్ చుట్టూ నడుస్తున్న...

హిందీ – ఆంధీ.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అసలెందుకీ రచ్చ.?

ఇంట్లో తెలుగు సరిపోతుంది.. బయటకు వెళితే, హిందీ అవసరం.! ఇదీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తాజాగా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల సారాంశం. సదరు కార్యక్రమం...

పేర్ని నానీ.! అందర్నీ చంపేశాక, స్మశానంలో ఓట్లు అడుక్కుంటారా.?

రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం...

ఎక్కువ చదివినవి

“పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ లాంచ్

బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై బెల్లి జనార్ధన్ నిర్మించిన "పోలీస్ వారి హెచ్చరిక" ట్రైలర్‌ ను ప్రముఖ సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్,...

సంచలనం.. 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు..

టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ దుమారం రేపింది. 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్,...

సంతోష్ శోభన్ బర్త్ డే పోస్టర్ విడుదల – త్వరలో ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా రిలీజ్

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాలో మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్‌గా కనిపించనుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో ఈ...

ED Case: ‘బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్’ .. 29మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసు

ED Case: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన డొంక కదులుతోంది. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకు 29 మంది సినీ సెలబ్రిటీలు, యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలపై...

మహిళల్ని అవమానించడమే వైసీపీ నీఛమైన రాజకీయ సిద్ధాంతం.!

తల్లీ లేదు.. చెల్లీ లేదు.. ఎవరైనా సరే, వైసీపీ నాయకుల దృష్టిలో అవమానాలు పడాల్సిందే.. వైసీపీ నాయకులతో అవమనింపబడాల్సిందే.. ఇదీ వైసీపీ రాజకీయ సిద్ధాంతం. విజయమ్మ అయినా, వైఎస్ షర్మిల అయినా.. నిస్సందేహంగా,...