Switch to English

ఆంధ్రప్రదేశ్‌లో చౌక ధరలకే వేల ఎకరాలు.. ఎలాగబ్బా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,933FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు ఇచ్చేందుకోసం ఉద్దేశించబడిన సంక్షేమ పథకంలో బాగంగా, బోల్డంత భూమిని సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు ముందస్తుగా భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేశారన్న ఆరోపణలున్నాయి.

కొన్ని చోట్ల అసలు భూములే దొరకలేదు. దాంతో, కొండల మీదా.. స్మశానాల్లోనూ పేదలకు ఇళ్ళ స్థలాల్ని ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. వాటిపై వివాదాలు నడుస్తున్నాయి. ఇంటి స్థలాలు, ఆపై ఇళ్ళు.. ఇదీ జగన్ సర్కారు చేసిన ‘ఇళ్ళ’ ప్రకటన తాలూకు సారాంశం.

సరే, పేదలకు ఏ ప్రభుత్వం ఎంత మేలు చేసినా, అభినందించి తీరాల్సిందే. కానీ, ఇక్కడ పాలకుల చిత్తశుద్ధి ఏంటి.? అని ప్రశ్నించకుండా ఎలా వుండగలం.? పేదలకు ఇళ్ళ స్థలాల నిమిత్తం ప్రభుత్వం నానా తంటాలూ పడింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. భూముల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.

మరి, పెట్టుబడిదారులకు తక్కువ ధరకే భూముల్ని ప్రభుత్వం ఎలా కేటాయిస్తుందిట.? ‘చౌక ధరలకే వేల ఎకరాలు..’ అంటోంది అధికార వైసీపీకి చెందిన అనుకూల మీడియా. త్వరలో విశాఖలో జరగనున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’ నేపథ్యంలో అధికార పార్టీ అనుకూల మీడియా తెరపైకి తెస్తున్న కథనాల్లో ‘చౌక ధరలకే భూముల లభ్యత’ అన్న అంశం అత్యంత కీలకమైనది.

అమరావతి కోసం భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమయ్యిందో ఇన్వెస్టర్లు తెలుసుకోకుండా రంగంలోకి దిగుతారా.? అసలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదని ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.? ‘నేను విశాఖకు వచ్చేస్తున్నా.. విశాఖే రాజధాని..’ అని ముఖ్యమంత్రి చెబితే సరిపోదు కదా.?

రాజధాని మార్పు అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళింది. సర్వోన్నత న్యాయస్థానంలో రాజధానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతోంది. ఆ విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జాప్యం చేసినన్నాళ్ళూ చేసి, ఇప్పుడు వేగంగా విచారణ చేసెయ్యాలంటూ ఏపీ సర్కారు, సుప్రీంకోర్టుని కోరితే కుదురుతుందా.?

3 COMMENTS

సినిమా

ఇట్స్ కాంప్లికేటెడ్ ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది : సిద్ధు...

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ కృష్ణ అండ్ హిస్ లీల. ఐదేళ్ల క్రితం 2020 కరోనా టైం లో డైరెక్ట్ ఓటీటీ...

లైలా నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లైలా. షైన్ స్క్రీ బ్యానర్ లో సాహు గారపాటి...

ఆల్రెడీ సారీ చెప్పా.. ప్రతిసారీ తగ్గను.. హీరో విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ "లైలా" కి రాజకీయ రంగు అంటుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో...

Kingdom : రౌడీస్టార్‌ ‘కింగ్డమ్’.. అంచనాలు పెంచిన టీజర్‌

Kingdom : రౌడీస్టార్‌ విజయ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. 'VD12' అనే...

సనాతన ధర్మ యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్ర చేపట్టారు. ఇందుకోసం ఆయన ఈరోజు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి...

రాజకీయం

ఆలయాల పర్యటన నా వ్యక్తిగతం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలోని పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగతమని ఇందులో ఎలాంటి రాజకీయం లేదని...

సినీ పరిశ్రమకి వైసీపీ బెదిరింపులు.! ఇదోరకం ఉన్మాదం.!

వై నాట్ 175 అని గప్పాలు కొట్టి, 11 సీట్లకు పరిమితమైపోయింది వైసీపీ.! రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వస్తే, ‘దేవుడి స్క్రిప్టు’ అని పదే...

శ్రీ రంగరాజన్ దాడిపై స్పందించిన పవన్ కళ్యాణ్..!

చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. వారాంతర సెలవుల్లో భక్తులంతా ఎక్కువగా చిలుకూరు వెళ్లి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అంతేకాదు అక్కడ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు...

జై జనసేన.! జనసేనగా రూపాంతరం చెందిన ప్రజారాజ్యం: చిరంజీవి

‘మా ఇద్దరి లక్ష్యం ఒకటే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించింది మార్పు కోసం. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నదీ మార్పు కోసమే. సినిమాల్నీ, రాజకీయాల్నీ నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా, నా తమ్ముడు...

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి: ఆ నలుగురి అరెస్ట్‌తో వైసీపీ ‘డొంక’ కదులుతుందా.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి’ వ్యవహారానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కొనుగోలుకు...

ఎక్కువ చదివినవి

దాతలకు ధన్యవాదాలు తెలిపిన సాయి దుర్గ తేజ్..!

రీల్ హీరోగా అందరు కనిపిస్తారు కానీ రియల్ హీరో అనిపించుకోవడం అన్నది చాలా అరుదు. అలాంటిది తన దృష్టికి వచ్చిన ఎలాంటి సమస్యకైనా తనకు తోచిన సాయం చేస్తూ ప్రజలను కూడా సాయం...

Sanjay dutt: చనిపోతూ సంజయ్ దత్ కు ఆస్తి రాసిచ్చిన మహిళా అభిమాని.. ఎంతంటే?

Sanjay dutt: సినిమా నటులపై అభిమానం ఏస్థాయిలో ఉంటుందో నిరూపించారు ముంబైకి చెందిన నిషా పటేల్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. 62ఏళ్ల వయసులో ఆమె ఇటివలే...

అందాలతో శ్రద్ధాదాస్ అరాచకం..!

శ్రద్దాదాస్ సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ లేపుతోంది. నిత్యం హాట్ పిక్స్ తో కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. ఆమె పెడుతున్న పోస్టులు ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోతున్నాయి. వయసు పెరుగుతోంది కానీ.. అందం...

సినీ పరిశ్రమకి వైసీపీ బెదిరింపులు.! ఇదోరకం ఉన్మాదం.!

వై నాట్ 175 అని గప్పాలు కొట్టి, 11 సీట్లకు పరిమితమైపోయింది వైసీపీ.! రాజకీయాల్లో గెలుపోటములు సహజం. 2019 ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వస్తే, ‘దేవుడి స్క్రిప్టు’ అని పదే...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న బడా సంస్థ..!

విక్టరీ వెంకటేశ్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్...