మూడు రోజుల కస్టడీలో భాగంగా బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ కు రెండో రోజు పోలీసుల విచారణ ముగిసింది. విచారణలో తమకు ప్రవీణ్ రావు కుటుంబసభ్యులకు మధ్య భూ వివాదం ఉందని అఖిలప్రియ తెలిపారు. కిడ్నాపర్లతో భూమా అఖిల ప్రియ మాట్లాడిన కాల్స్పై విచారణ జరిపారు. తాను పొలిటీషియన్ కాబట్టి ఎందరో కాల్స్ చేస్తుంటారని వారిలో ఒకరే గుంటూరు శ్రీను అని చెప్పారు. అందుకే శ్రీనుతో మాట్లాడినట్టు చెప్పారు.
ఆమె భర్త భార్గవ్రామ్ ఆచూకీపై పోలీసులు ప్రశ్నించగా.. తనకు తెలియదని చెప్పారు. విచారణలో భాగంగా టవర్ లోకేషన్, సిమ్ కార్డ్ నంబర్స్ను అఖిలప్రియ ముందుంచి ప్రశ్నించారు. అప్పుడు కూడా తనకేమీ తెలియదంటూనే పోలీసులకు సమాధానం ఇచ్చారు. విచారణలో నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీలు అఖిలప్రియను ప్రశ్నించారు.
906886 557437I was searching at some of your blog posts on this site and I believe this internet site is real instructive! Maintain posting . 880737
309157 270148I favored than you might be right now. 930235
115937 895015I was reading some of your content on this website and I think this internet site is actually informative! Maintain putting up. 572855