చైనా ప్రయోగించిన ఒక రాకెట్ విఫలం అయ్యి భూమి వైపు దూసుకు వస్తుంది. ఇప్పుడు ఈ విషయం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు మరియు మేధావులు ప్రస్తుతం ఆ రాకెట్ ఎక్కడ క్రాష్ ల్యాండ్ అవుతుందా అంటూ ఆందోళనలో ఉన్నారు. చైనాలోనే కాకుండా భూమి మీద ఏ ప్రాంతంలో అయినా పడే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు. గత వారం చైనా లాంగ్ మార్చ్ 5బి ని ప్రయోగించింది. అది విజయవంతంగా నింగిలోకి దూసుకు వెళ్లింది. కాని అంతరిక్షంలో ఆ రాకెట్ నియంత్రణ కోల్పోయిందని సమాచారం.
ఈనెల 8వ తారీకు వరకు ఆ రాకెట్ భూమిని చేరే అవకాశం ఉందంటూ అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ రాకెట్ ప్రయాణంను అమెరికా కు సంబంధించిన అంతరిక్ష పరిశోదన సంస్థ పరిశీలిస్తుంది. అది ఎక్కడ కూలిపోతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేమని వారు అంటున్నారు. కూలడానికి కనీసం 24 గంటల ముందు ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా వారు పేర్కొన్నారు. చైనా మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.
579971 531762Yay google is my king aided me to locate this outstanding site! . 215910
672318 116927Youd superb suggestions there. I did a research about the issue and identified that likely almost anyone will agree with your internet page. 386379
588597 223529Extremely educating story, saved your website for hopes to read a lot more! 337356